ధనుర్మాస మహోత్సవాలలో భాగంగా తాడేపల్లి మండలం సీతానగరంలోని విజయకీలాద్రి దివ్య క్షేత్రములో ఉన్న శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామిని మంగళవారం టీటీడీ ఛైర్మన్ వైవీ …
హైదరాబాద్ జిల్లాలో పనిచేస్తున్న అన్ని స్థాయిల ఉద్యోగుల పదోన్నతులను ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్ని…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ జిల్లా కలెక్టర్లతో మంగళవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు పదోన్నతులు, కారుణ్య నియామకాలు, ధరణి…
అటవీ సంపదను కాపాడేందుకు అటవీ శాఖ అధికారులు మరియు సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అటవీ అధికారులు…
చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా బొడ్డు శ్రీనివాస్రెడ్డిని నియమిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వైస్ చైర్మన్గా నేలపట్లకు చెందిన కప్పల శ్రీనివాస్గౌడ్, కార్యవర్గ సభ్యులుగా…
ఖమ్మం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్, కొణిజర్ల పోలీసులు పట్టుకున్నట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు వివరాలు వెల్లడించారు. ప్రభుత్వం నిరుపేదలకు సబ్సిడీపై అందిస్తున్న…
సిరిసిల్ల జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై అధికారులు కొరడా ఝలుపించారు. ఎల్లారెడ్డిపేట మండలంలో అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న పదకొండు ట్రాక్టర్లను సీజ్ చేశారు. మండల కేంద్రంలోని…
సూర్యాపేట జిల్లా నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్గా ఓవీ రమేశ్బాబు శనివారం ప్రాజెక్టు కార్యాలయంలో బాధ్యతలు ఆదిలాబాద్ జిల్లా పెన్గంగ ప్రాజెక్టు ఎస్సీగా పనిచేసిన ఆయన ఇక్కడికి…
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా కురవి మండలం అయ్యగారిపల్లికి చెందిన సీనియర్ టీఆర్ఎస్ నాయకులు బజ్జూరి ఉమాపిచ్చిరెడ్డిని నియమించారు. డోర్నకల్ నియోజకవర్గ రాజకీయాల్లో రెడ్యానాయక్…
నటుడు నోయెల్ సేన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటారు. దేతడి హారిక ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ను స్వీకరించిన నోయెల్ శనివారం శంషాబాద్లోని తన వ్యవసాయక్షేత్రంలో…









