చైర్మన్గా డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ కమిషన్ పనితీరు దేశానికి ఆదర్శమని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని శనివారం ప్రగతి…
మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని స్వంత గ్రామం గురుకుంటాలో ఎంపీ మొక్కలు నాటారు.…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న నూతన సచివాలయ భవన నిర్మాణ ప్రాజెక్టుకు కేంద్ర అటవీశాఖ పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. పాత సెక్రటేరియట్ కాంప్లెక్స్లో దశాబ్దాలుగా ఉన్న…
మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య (87) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.…
హుజూర్ నగర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలను అందంగా తీర్చిదిద్దాలని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పెంచికల్దిన్నె గ్రామంలో పల్లెప్రకృతి వనాన్ని…
దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో దేశం పురోగతిలో ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నట్లు రాష్ర్టపతి…
ఈ నూతన సంవత్సరం… మీ జీవితంలో సుఖసంతోషాలు నింపాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు.. నూతన సంవత్సర శుభాకాంక్షలు..– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్– అధ్యక్షులు, పర్యావరణ…
బీజేపీ తాజా కార్పొరేటర్, ఎల్బీనగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆకుల రమేశ్గౌడ్ కరోనాతో సాయంత్రం కన్నుమూశారు. గతనెలలో జరిగిన ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుంచి విజయం సాధించారు.…
తెలంగాణ హైకోర్టు తొలి మహిళా చీఫ్జస్టిస్గా జస్టిస్ హిమాకోహ్లీ నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న ఆమెకు పదోన్నతి కల్పించారు. హిమాకోహ్లీని తెలంగాణ హైకోర్టు చీఫ్…
ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్, హాస్యవిలన్ నర్సింగ్యాదవ్ (52) గురువారం రాత్రి కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన మూత్రపిండాల సమస్య(క్రానిక్ కిడ్నీ డిసీజ్)తో బాధపడుతున్నారు. రెండు రోజుల…









