ప్రఖ్యాత కవి, ప్రముఖ పాత్రికేయుడు అరుణ్సాగర్ విశిష్ట పురస్కారాలను హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శనివారం అందించనున్నారు. విశిష్ట పాత్రికేయ పురస్కారాన్ని సాక్షి దినపత్రిక ఎడిటర్ వర్ధెల్లి మురళికి,…
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళి సై సౌందర్రాజన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో అందరికీ ఆయురారోగ్యాలు కలుగాలని ప్రార్థించారు. 2020లో కరోనాతో అనేక…
గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం మొక్కలు నాటాలనే స్ఫూర్తిని రగిలిస్తున్నదని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు పేర్కొన్నారు. మొక్కలు నాటి, వాటిని పరిరక్షించడం ద్వారానే వాతావరణ…
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆశలు, కొత్త ఆకాంక్షలతో ఉత్సాహంగా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ప్రజలంతా…
టీటీడీ ఎస్వీబీసీ ట్రస్టుకు రిలయన్స్ సంస్థ భారీ విరాళాన్ని అందజేసింది. ఒక కోటి లక్ష రూపాయలను రిలయన్స్ సంస్థ ఎస్వీబీసీ ట్రస్టుకు విరాళంగా ఇచ్చింది. ఈ మేరకు…
ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సమావేశం ముగిసింది. గురువారం ప్రగతి భవన్లో నిర్వహించిన ఈ భేటీలో సీఎంతో పాటు పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు…
తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది మంది డీఎస్పీలు అయ్యారు. ఈ మేరకు డీజీపీ మహేందర్రెడ్డి వారిని బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అబిడ్స్ ఏసీపీగా కే…
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల (ఎఫ్బీవో) ధ్రువపత్రాల పరిశీలన వచ్చేనెల రేపటి నుంచి ప్రారంభం కానుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ను వారంరోజులపాటు ఆన్లైన్లో నిర్వహిచనున్నామని అధికారులు ప్రకటించారు. ఇందుకు ప్రత్యేక…
ఆంధ్రప్రదేశ్లోని దేవాలయాల్లో విగ్రహాల విధ్వంసంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్ అయ్యారు. ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థం క్షేత్రంలో జరిగిన ఘటనపై సీఎం స్పందించారు.…
ధరణి, రిజిస్ట్రేషన్లపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. ప్రగతి భవన్లో జరుగనున్న ఈ సమావేశానికి ఉన్నతాధికారులతోపాటు, ఐదు జిల్లాల కలెక్టర్లు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ధరణి సేవలు,…









