రేపు అరుణ్‌ సాగర్‌ విశిష్ట పురస్కారాలు

ప్రఖ్యాత కవి, ప్రముఖ పాత్రికేయుడు అరుణ్‌సాగర్‌ విశిష్ట పురస్కారాలను హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం అందించనున్నారు. విశిష్ట పాత్రికేయ పురస్కారాన్ని సాక్షి దినపత్రిక ఎడిటర్‌ వర్ధెల్లి మురళికి,…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళి సై సౌందర్‌రాజన్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో అందరికీ ఆయురారోగ్యాలు కలుగాలని ప్రార్థించారు. 2020లో కరోనాతో అనేక…

Continue Reading →

స్ఫూర్తిని రగిలిస్తున్న గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమం మొక్కలు నాటాలనే స్ఫూర్తిని రగిలిస్తున్నదని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. మొక్కలు నాటి, వాటిని పరిరక్షించడం ద్వారానే వాతావరణ…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్ నూత‌న సంవ‌త్స‌ర‌ శుభాకాంక్ష‌లు

తెలంగాణ రాష్ట్ర‌ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆశలు, కొత్త ఆకాంక్షలతో ఉత్సాహంగా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ప్రజలంతా…

Continue Reading →

టీటీడీ ఎస్‌వీబీసీ ట్రస్టుకు రిలయన్స్‌ సంస్థ విరాళం

టీటీడీ ఎస్‌వీబీసీ ట్రస్టుకు రిలయన్స్‌ సంస్థ భారీ విరాళాన్ని అందజేసింది. ఒక కోటి లక్ష రూపాయలను రిలయన్స్‌ సంస్థ ఎస్‌వీబీసీ ట్రస్టుకు విరాళంగా ఇచ్చింది. ఈ మేరకు…

Continue Reading →

ఉద్యోగ సంఘాలతో ముగిసిన సీఎం కేసీఆర్‌ భేటీ

ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించిన సమావేశం ముగిసింది. గురువారం ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఈ భేటీలో సీఎంతో పాటు పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది మంది డీఎస్పీల బదిలీ

తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది మంది డీఎస్పీలు అయ్యారు. ఈ మేరకు డీజీపీ మహేందర్‌రెడ్డి వారిని బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అబిడ్స్‌ ఏసీపీగా కే…

Continue Reading →

రేపటి నుంచి ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీ‌సర్ల సర్టి‌ఫి‌కెట్‌ వెరి‌ఫి‌కే‌షన్‌

ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీ‌సర్ల (ఎ‌ఫ్‌‌బీవో) ధ్రువ‌ప‌త్రాల పరి‌శీ‌ల‌న వచ్చేనెల రేపటి నుంచి ప్రారంభం కానుంది. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ను వారంరోజులపాటు ఆన్‌‌లై‌న్‌లో నిర్వహిచనున్నామని అధికారులు ప్రకటించారు. ఇందుకు ప్రత్యేక…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాల్లో విగ్రహాల విధ్వంసంపై ఏపీ సీఎం జగన్ సీరియస్‌

ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాల్లో విగ్రహాల విధ్వంసంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థం క్షేత్రంలో జరిగిన ఘటనపై సీఎం స్పందించారు.…

Continue Reading →

నేడు ‘ధరణి’పై సీఎం కేసీఆర్‌ సమీక్ష

ధరణి, రిజిస్ట్రేషన్లపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించనున్నారు. ప్రగతి భవన్‌లో జరుగనున్న ఈ సమావేశానికి ఉన్నతాధికారులతోపాటు, ఐదు జిల్లాల కలెక్టర్లు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ధరణి సేవలు,…

Continue Reading →