ఉద్యోగ సంఘాల నేతలతో ఇవాళ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సమావేశం కానున్నారు. ఈ మేరకు మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతిభవన్కు రావాలని టీఎన్జీవో, టీజీవో నేతలకు ఆహ్వానం…
ఇస్రో చైర్మన్ కే శివన్ మరో ఏడాదిపాటు పదవిలో కొనసాగనున్నారు. ఆయన పదవీకాలం వచ్చే జనవరి 14తో ముగియాల్సి ఉండగా కేంద్రం మరో ఏడాది పొడిగించింది. పదవీకాలం…
తెలంగాణ రాష్ట్రంలో అడిషనల్ డీజీలుగా ఉన్న ఐపీఎస్ అధికారులు గోపికృష్ణ, పూర్ణచంద్రరావుకు డీజీలుగా పదోన్నతి కల్పించారు. గోపికృష్ణను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగానికి, పూర్ణచంద్రరావుకు ఏసీబీ డీజీగా…
గ్రీన్ ఇండియాచాలెంజ్ మహోద్యమంలా కొనసాగుతోంది. పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ఎంపీ సంతోష్కుమార్ ఆరంభించిన ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులంతా భాగమవుతున్నారు. గ్రీన్ ఇండియాచాలెంజ్లో మంగళవారం కథానాయిక ప్రగ్యాజైస్వాల్…
పల్లె ప్రగతి వంటి కార్యక్రమంలో దేశంలో మరెక్కడా లేదని.. తెలంగాణ పల్లెలు ఇవాళ దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని.. గ్రామాల్లో పచ్చదనం పెంచడం, పరిశుభ్రత పాటించడం నిరంతరం కొనసాగాలని…
నూతన సంవత్సర కానుకగా రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ విరమణ వయస్సును పెంచాలని అదే విధంగా అన్నిశాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని…
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ లేకుండానే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతి తెలిపింది. కాగా కొత్తగా వేసిన లే అవుట్లకు మాత్రం…
వృక్షవేదం పుస్తకం అద్భుతంగా ఉందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎంపీ జోగినపల్లి సంతోశ్ కుమార్ను అభినందించారు. మంగళవారం ప్రగతిభవన్లో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్తోపాటు వరంగల్…
జాతీయ సహకార బ్యాంకుల సమాఖ్య చైర్మన్గా టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు ఎన్నికయ్యారు. దేశంలోని 34 రాష్ట్ర సహకార బ్యాంకుల సమాఖ్యల చైర్మన్లు రవీందర్రావును ఎన్నుకున్నారు.…
తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. డీజీపీ హోదాలో ప్రింటింగ్, స్టేషనరీ కమిషనర్గా ఎం. గోపీకృష్ణ నియామకం అయ్యారు. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్)…









