సీఎం కేసీఆర్‌ను కలిసిన మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్ వి.సునీతా లక్ష్మారెడ్డి‌

తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నియమితులైన వి.సునీతా లక్ష్మారెడ్డితోపాటు సభ్యులు గద్దల పద్మ, రేవతిరావు, సూదం లక్ష్మి, ఈశ్వరీబాయి, షాహీన్ అఫ్రోజ్, కొమ్ము ఉమాదేవి…

Continue Reading →

తొలిరోజు 18.65 లక్షల మందికి రైతుబంధు సాయం

ప్రస్తుతం యాసంగి సీజన్‌కు సంబంధించి పంట సాయం కోసం రైతుబంధు పంపిణీని సోమవారం నుంచి ప్రభుత్వం ప్రారంభించింది. తొలిరోజు ఎకరం పొలం ఉన్న ప్రతి రైతుల ఖాతాల్లో…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మరో ఆరుగురిని కమిషన్‌ సభ్యులుగా ప్రకటించింది. ఈ మేరకు…

Continue Reading →

స్టాఫ్‌ సెలె‌క్షన్‌ కమి‌షన్ (ఎస్సెస్సీ) ఉద్యో‌గా‌లకు ఉచిత శిక్షణ

స్టాఫ్‌ సెలె‌క్షన్‌ కమి‌షన్‌ (ఎ‌స్సెస్సీ) ఉద్యో‌గా‌లకు సిద్ధమయ్యే మైనార్టీ అభ్యర్థు‌లకు మైనార్టీ స్టడీ సర్కిల్‌ అండ్‌ కెరీర్‌ కౌన్సిలింగ్‌ సెంటర్‌ ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. కేంద్ర ప్రభుత్వంలోని…

Continue Reading →

బ్లాక్‌లిస్ట్‌లో మల్లారెడ్డి కాలేజ్‌ ఆఫ్‌ ఇంజ నీరింగ్‌

తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డికి చెందిన ‘మల్లారెడ్డి కాలేజ్‌ ఆఫ్‌ ఇంజ నీరింగ్‌–ఎంఆర్‌సీఈ(క్యాంపస్‌–1)’ను నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రెడిటేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌) ఐదేళ్ల…

Continue Reading →

తెలంగాణలో ఈనెల 28 నుంచి రైతుబంధు పంపిణీ

యాసంగి సీజన్‌ రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున…

Continue Reading →

న్యూ ఇయర్‌ వేడుకలకు అనుమతి లేదు : సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ

నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేదని సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ తెలిపారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. న్యూ ఇయర్‌…

Continue Reading →

దక్షిణాది సూపర్‌ స్టార్‌ ర‌జనీకాంత్‌కు తీవ్ర అస్వ‌స్థ‌త‌

దక్షిణాది సూపర్‌ స్టార్‌ ర‌జనీకాంత్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రజనీకాంత్‌ హైబీపీతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్‌ నిమిత్తం ఆయన ఇటీవలే హైదరాబాద్‌కు…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రముఖ నటి కరాటే కళ్యాణి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రముఖులు స్వీకరించి మొక్కలు నాటడానికి ముందుకు రావడం జరుగుతుంది. ఈరోజు బిగ్ బాస్…

Continue Reading →

సైబ‌రాబాద్ ప‌రిధిలో న్యూఇయ‌ర్ వేడుక‌లు నిషేధం : సీపీ స‌జ్జ‌నార్

సైబ‌రాబాద్ ప‌రిధిలో న్యూఇయ‌ర్ వేడుక‌ల‌పై నిషేధం విధించిన‌ట్లు సీపీ స‌జ్జ‌నార్ స్ప‌ష్టం చేశారు. డిసెంబ‌ర్ 31వ తేదీన ఈవెంట్స్, రిసార్ట్స్‌, అపార్ట్‌మెంట్స్‌, గేటెడ్ క‌మ్యూనిటీల‌లో నూత‌న సంవ‌త్స‌ర‌…

Continue Reading →