కిసాన్ స‌మ్మాన్ నిధి కింద రైతుల ఖాతాల్లోకి 18వేల కోట్లు రిలీజ్ చేసిన ప్ర‌ధాని

కిసాన్ స‌మ్మాన్ నిధి కింద రైతుల ఖాతాల్లోకి 18 వేల కోట్లు రిలీజ్ అయ్యాయి.  ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇవాళ జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఆ మొత్తాన్ని…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన బిగ్ బాస్ 4 మెహ‌బూబ్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సోహెల్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు మణికొండ‌లోని తన…

Continue Reading →

శ్రీవారిని ద‌ర్శించుకున్న మంత్రులు హ‌రీష్ రావు‌, గంగుల క‌మ‌లాక‌ర్‌

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ రోజు పలువురు ప్రముఖులు శ్రీవారిని  దర్శించుకొని వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు. శ్రీవారికి మంత్రులు హ‌రీష్ రావు, గంగుల క‌మ‌లాక‌ర్‌ మొక్కులు…

Continue Reading →

క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌

తెలంగాణ రాష్ట్రంలోని క్రైస్తవులకు గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌ గురువారం క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయని పేర్కొన్నారు. అవధులు లేని సంతోషాన్ని…

Continue Reading →

మాసాయిపేట మండలంగా నోటిఫికేషన్‌ జారీచేసిన ప్రభుత్వం

మెదక్‌ జిల్లాలో కొత్తగా మాసాయిపేట మండలం ఏర్పాటయ్యింది. ఈ మేరకు 9 గ్రామాలతో మండలాన్ని ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ జారీచేసింది. చెట్లతిమ్మాయిపల్లి, పోతంపల్లి, పోతంశెట్‌పల్లి, రామాంతపూర్‌,…

Continue Reading →

ఆకుపచ్చని తెలంగాణను సాధిద్దాం : అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తి దాయకంగా కొనసాగుతోంది. అందరి చేయూత అవసరం:మ‌ంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పై రూపొందించిన పాటను ఆవిష్కరించిన మంత్రి ఇంద్రకరణ్…

Continue Reading →

అగ్రిగోల్డ్‌ ఆస్తులను జప్తుచేసిన ఈడీ

అగ్రిగోల్డ్‌ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తాత్కాలికంగా జప్తుచేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, ఒడిశాలోని రూ.4109 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసింది. ఇందులో ఏపీలో సుమారు…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ‌ క్రిస్‌మస్‌ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ క్రిస్‌మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు ప్రవచించిన ప్రేమ, కరుణ, శాంతి అనే సుగుణాలను పాటిస్తే అందరి జీవితాలు సుఖశాంతులతో నిండుతాయని…

Continue Reading →

రేపు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో భాగంగా  కేంద్రప్రభుత్వం శుక్రవారం 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 2వేల చొప్పున జమచేయనున్నది. అందుకు అవసరమైన రూ.…

Continue Reading →

పిసిబి అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసిన దవాఖానపై చీటింగ్‌ కేసు

కాలుష్య నియంత్రణ మండలి అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి తప్పడు అనుమతులు పొందిన ‘ఫెమీ కేర్‌’  నర్సింగ్‌హోమ్‌ దవాఖానపై జూబ్లీహిల్స్‌ పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేశారు.…

Continue Reading →