ఢిల్లీ ప్ర‌భుత్వం దీపావ‌ళి ప‌ర్వ‌దినం రోజు ల‌క్ష్మీ పూజ‌ ఖ‌ర్చు 6 కోట్లు

ఈ ఏడాది దీపావ‌ళి ప‌ర్వ‌దినం రోజున ఢిల్లీ ప్ర‌భుత్వం అక్షరాల రూ. 6 కోట్లు ఖ‌ర్చు పెట్టింది. అది కూడా కేవ‌లం ల‌క్ష్మీ పూజ‌కు చేసిన ఖర్చు…

Continue Reading →

హైదరాబాద్‌లోని పలు యశోదా ఆసుపత్రులపై ఐటీ దాడులు..

హైదరాబాద్‌లోని పలు యశోదా ఆస్పత్రులపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు  సోదాలు నిర్వహించారు. సికింద్రాబాద్‌, సోమాజిగూడ, మలక్‌పేటలోని యశోద ఆసుపత్రులకు చెందిన ప్రముఖ వైద్యులు, ప్రమోటర్ల నివాసంలో తనిఖీలు…

Continue Reading →

అగ్రిగోల్డ్‌ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం

అగ్రిగోల్డ్‌ ప్రమోటర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ) బుధవారం కోర్టులో హాజరుపరిచింది. మనీలాండరింగ్ చట్టం కింద అగ్రిగోల్డ్‌పై ఈడీ దర్యాప్తు వేగం పెంచింది. ఈ క్రమంలోనే అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా…

Continue Reading →

తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

ఎస్సై, కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ అందించనున్నది. ఈసారి అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో శిక్షణ అందించనున్నట్లు బీసీ…

Continue Reading →

బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం కోసం 1.89 లక్షల చెట్ల తొలగింపు

బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం కోసం 1,89,036 చెట్లను తొలగించామని సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ఉత్తరప్రదేశ్‌ అటవీ శాఖ అధికారులు బదులిచ్చారు. ప్రత్యామ్నాయంగా 2.70…

Continue Reading →

ఫిబ్రవరి 10న జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నిక

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల గెజిట్‌ నోటిఫికేషన్‌ను జనవరి 10న ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) వెల్లడించింది. తర్వా త…

Continue Reading →

దురాజ్‌పల్లి జాతరకు అన్నిఏర్పాట్లు చేయాలి : మంత్రి జగదీశ్‌రెడ్డి

 తెలంగాణ రెండేళ్లకోసారి ఘనంగా జరిగే దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి జాతరకు అన్నిఏర్పాట్లు చేయాలని మంత్రి జగదీశ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జాతర ఏర్పాట్లపై మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో అధికారులతో…

Continue Reading →

ముసురుతున్న విషపుగాలి

దేశంలో పెరుగుతున్న వాయు కాలుష్యం ఏటా 17 లక్షల మంది మృత్యువాత మొత్తం మరణాల్లో 18 శాతం వాటా అనారోగ్యంతో మోయలేని ఆర్థికభారం లాన్సెట్‌ జర్నల్‌ వెల్లడి…

Continue Reading →

మక్తల్‌, మాగనూర్‌ మండలాల్లో ఇసుక అక్రమ డంప్‌లపై టాస్క్‌ఫోర్స్‌ దాడులు

మక్తల్‌, మాగనూర్‌ మండలాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న ఇసుక అక్రమ దందాపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మెరుపు…

Continue Reading →

మాసాయిపేట మండల ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌ అంగీకారం

మెదక్‌ జిల్లా తుప్రాన్‌ రెవెన్యూ డివిజన్‌లో కొత్తగా మాసాయిపేట మండలాన్ని ఏర్పాటు చేయడానికి సీఎం కేసీఆర్‌ అంగీకరించారు. నర్సాపూర్‌ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి వినతి మేరకు సీఎం…

Continue Reading →