ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎస్ ఆదిత్యనాథ్ దాస్ నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుండటంతో.. ఆమె…
ఆన్లైన్ రుణాలకు సంబంధించి నమోదైన కేసుల్లో 11 మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. మీడియాతో సీపీ మాట్లాడుతూ.. ఆన్లైన్ రుణాల వ్యవహారంలో…
భారతదేశం లో చిరుత పులుల సంతతి వృద్ధి చెందుతుండడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పులుల సంరక్షణ కోసం కృషి చేస్తున్న…
తిరుమల వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 25వ తేదీ శుక్రవారం వైకుంఠ ఏకాదశి, 26న వైకుంఠ ద్వాదశి పర్వదినాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం నుంచి జనవరి 3వ తేదీ…
కేరళలో బంగారం స్మిగ్లింగ్ కేసు సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆ కేసులో ఇప్పటికే ఆ రాష్ట్ర మాజీ సీఎస్ శివశంకర్ విచారణ ఎదుర్కొంటున్నారు. బంగారం అక్రమ…
హైదరాబాద్ నగరంలోని యశోద ఆస్పత్రుల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. యశోద ఆస్పత్రికి చెందిన పలువురు వైద్యుల ఇళ్లలోనూ ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోంది.…
సంగారెడ్డి జిల్లా వట్పల్లిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. విషాహారం తిని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా.. అదే ఆహారం తిన్న మరో ఇద్దరి…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ మండలంలోని కొండమడుగు గ్రామ పరిధిలో గల ఆస్ట్రాక్ కెమికల్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు గ్యాస్ పైపు లీక్ అయింది. దాని కారణంగా పక్కనే…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్కి పుట్టినరోజు శుభాకాంక్షలు.…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా జన్మదిన…









