చలిమంట వేస్తే జరిమానా : జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌

పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలుష్యానికి కారణాలవుతున్న చలిమంటలపై జీహెచ్‌ఎంసీ కొరడా ఝుళిపిస్తున్నది. ఇందులో భాగంగా వ్యర్థాలు, టైర్లు తదితరవాటిని కాల్చేవారిపై జరిమానాలు విధించాలని నిర్ణయించింది. అంతేకాదు, తమ…

Continue Reading →

అడ‌వుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు అటవీ శాఖ హెల్ప్‌లైన్‌

తెలంగాణ రాష్ట్రంలోని అడ‌వుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు అటవీ శాఖ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. అట‌వీ‌ప్రాం‌తాల్లో అగ్ని‌ప్ర‌మా‌దాల నుంచి అప్ర‌మత్తం చేయ‌డా‌నికి, ఫిర్యా‌దుల స్వీక‌ర‌ణకు కొత్తగా హెల్ప్‌‌లైన్‌,…

Continue Reading →

దీపావళి సంబరాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

కరోనా సమయంలో దీపావళి సంబరాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేవలం రెండు…

Continue Reading →

జవాన్‌ మహేశ్‌ కుటుంబానికి రూ.50 లక్షల సాయం

సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన జవాన్‌ మహేశ్‌ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2021 సెలవుల క్యాలెండర్‌ విడుదల

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2021 సంవత్సరానికి సంబంధించి సెలవులను ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సెలవుల క్యాలెండర్‌ను విడుదలచేస్తూ ఉత్తర్వులు…

Continue Reading →

ఓట‌మిని స‌మీక్షించుకొని లోపాల‌ను స‌వ‌రించుకుంటాం : మంత్రి హరీశ్‌రావు

దుబ్బాక ఓటమికి గల కారణాలను పూర్తిస్థాయిలో సమీక్షించుకుంటామని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ.. ప్రజా తీర్పును శిరసావహిస్తామన్నారు.…

Continue Reading →

విజయాలకు పొంగిపోం.. అపజయాలకు కుంగిపోం.. : రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌

విజయాలకు పొంగిపోమని, అపజయాలకు కుంగిపోమని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మంగళవారం ఆయన దుబ్బాక ఎన్నికల ఫలితాలపై తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. గతంలో జరిగిన…

Continue Reading →

దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు విజయం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయం నమోదైంది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన పోరులో అనూహ్య రీతిలో బీజేపీ అభ్యర్థి…

Continue Reading →

మరికాసేపట్లో ప్రారంభం కానున్న దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్‌ ప్రక్రియ

దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్‌ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఫలితం కోసం అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఈ నెల 3న పోలింగ్‌…

Continue Reading →

సంగారెడ్డి జిల్లాలో గుర్తు తెలియని వాహనం ఢీకొని.. ఆరుగురు మృతి

సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు మండలం పాటి సమీపంలో ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైలో కారును గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఆరుగురు…

Continue Reading →