హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ఇందిరా పార్కులో గుర్తు తెలియని వ్యక్తులు గంధపుచెట్లను నరికేశారు. వాటన్నింటిని పార్కు నుంచి తరలించారు. చెట్లను నరికి విక్రయించుకున్న వ్యక్తులు ఇంటి…
భవన నిర్మాణ వ్యర్థాలను తరలించే ఆధునిక కంప్యాక్టర్ వాహనాలను రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ జెండా ఊపి గురువారం ఉదయం ప్రారంభించారు. నెక్లెస్ రోడ్డు వద్ద…
సినీనటుడు సోనూసూద్ మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 4 నెలల పసిబిడ్డ వైద్యచికిత్సలకు అయ్యే ఖర్చు భరిస్తానని ట్విట్టర్ ద్వారా భరోసా…
ఈ నెల 14న తిరుమల శ్రీవారి ఆలయం లో ‘దీపావళి ఆస్థానాన్ని’ నిర్వహించనున్నట్టు టీటీడీ తెలిపింది. ప్రతి ఏటా ఆశ్వయుజ బహుళ అమావాస్య (దీపావళి) రోజున స్వామివారికి…
తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందిన 11 రాజకీయ పార్టీల నేతలతో రేపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సమావేశం కానున్నారు. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులకు ఆహ్వానం…
పండుగల కంటే ప్రజల జీవితాలు ముఖ్యం: సుప్రీంకోర్టు పండుగవేళ పటాకులు కాల్చడంపై నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పండుగలు జరుపుకోవడం ముఖ్యమేనని,…
రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా హీరోయిన్ నభానటేశ్ మొక్కలు నాటారు. బెంగళూరులోని తన నివాసంలో మొక్కలు నాటి, నీళ్లు పోశారు. అనంతరం…
టీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. నిన్న ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్గా వైద్యులు నిర్థారించారు.…
రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమం నిరంతరాయంగా ముందుకు సాగుతున్నది. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొంటూ…
ఫార్మారంగానికి ఉజ్వల భవిష్యత్ ఉందని పద్మ భూషణ్, నీతి అయోగ్ సభ్యుడు విజయ్కుమార్ సరస్వత్ అన్నారు. బాలానగర్ పారిశ్రామికవాడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్…









