పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : మంత్రి గుమ్మనూరు జయరాం

పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఆదేశించారు. దీని కోసం అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు…

Continue Reading →

స్టాఫ్‌ నర్స్‌లకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌

వైద్యారోగ్యశాఖలోని స్టాఫ్‌ నర్స్‌ పోస్టులకు 1: 2 ప్రాతిపదికన ఎంపిక చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహిస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ శనివారం ప్రకటించింది. ఈనెల 13 నుంచి 19…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన జనగామ నీటి పారుదలశాఖ డీఈ రవీందర్‌రెడ్డి

ఓ కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుంటూ జనగామ నీటి పారుదలశాఖ డీఈ రవీందర్‌రెడ్డి అవినీతి నిరోధశాఖ అధికారులకు చిక్కాడు. గుత్తేదారు నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా…

Continue Reading →

నేడు నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్‌ ప్లాంటు ప్రారంభం

జీడిమెట్లలో నిర్మించిన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్‌ ప్లాంటును శనివారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. రోజుకు 500 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల ఈ ప్లాంటును…

Continue Reading →

ఉపరాష్ట్రపతి రాక సందర్భంగా నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శనివారం నగరానికి రానున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణించే దారిలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ అనిల్‌కుమార్‌ తెలిపారు. మధ్యాహ్నం…

Continue Reading →

ఇవాళ‌, రేపు సీఎం కేసీఆర్ ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష‌

వివిధ అంశాల‌పై సీఎం కేసీఆర్ ఇవాళ‌, రేపు అధికారుల‌తో కీలక స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్నారు. ఇవాళ మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో క‌రోనా వ‌ల్ల రాష్ట్రానికి జ‌రిగిన ఆర్థిక…

Continue Reading →

రాణె బ్రేక్‌ లైనర్స్‌ కంపెనీలో ప్రమాదం

రాణె బ్రేక్‌ లైనర్స్‌ కంపెనీలో పనిచేస్తున్న ప్రజ్ఞాపూర్‌ గ్రామానికి చెందిన చెర్ల ఎల్లాగౌడ్‌ ప్రమాదవశాత్తు శుక్రవారం మృతిచెందాడు. రాత్రి షిఫ్ట్‌లో పనిచేస్తున్న ఎల్లాగౌడ్‌ కట్టర్‌ మార్పు సమయంలో…

Continue Reading →

ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదుకు ముగిసిన గడువు

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ జిల్లాల పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ గడువు ముగిసింది. నమోదుకు శుక్రవారం చివరిరోజు కావడంతో రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలో భారీగా దరఖాస్తు చేసుకున్నారు.  ఆన్‌లైన్‌, నేరుగా…

Continue Reading →

దూలపల్లి పారిశ్రామికవాడలోని బ్లిస్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ రబ్బర్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం

దూలపల్లి పారిశ్రామికవాడలో శుక్రవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.  పారిశ్రామిక వాడలోని బ్లిస్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ రబ్బర్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో…

Continue Reading →

కొవిడ్‌ ఆర్థిక నష్టంపై రేపు సీఎం కేసీఆర్‌ సమీక్ష

కరోనా మహమ్మారి కారణంగా తెలంగాణకు జరిగిన ఆర్థిక నష్టంపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సమీక్ష నిర్వహించనున్నారు. ప్రగతి భవన్‌లో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు సమీక్ష జరుగనుంది. 2020-2021 బడ్జెట్‌పై…

Continue Reading →