పటాకులు అమ్మినా, కాల్చినా రూ.లక్ష వరకు జరిమానా : ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌ రాయ్

పటాకులపై నిషేధం విధించిన ఢిల్లీ ప్రభుత్వం తాజాగా జరిమానాల గురించి కూడా వెల్లడించింది. దీపావళి పండుగ నేపథ్యంలో పటాకులు అమ్మినా లేక కాల్చినా రూ.లక్ష వరకు జరిమానా…

Continue Reading →

‘ధరణి’ పోర్ట‌ల్‌ను దుర్వినియోగం చేసిన మహిళ అరెస్ట్

భూ స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం క‌ల్పించే దిశ‌గా రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొచ్చిన‌ ధరణి పోర్టల్‌ను ఓ మ‌హిళ దుర్వినియోగ‌ప‌రిచింది. ఒక వ్య‌క్తికి అమ్మిని భూమిని…

Continue Reading →

అంబే‌ద్కర్‌ వర్సి‌టీలో ప్రవే‌శా‌లకు 12 వరకు గడువు

డాక్టర్‌ బీఆర్‌ అంబే‌ద్కర్‌ సార్వ‌త్రిక విశ్వ‌వి‌ద్యా‌లయం డిగ్రీ(బీఏ, బీకాం, బీఎస్సీ), పీజీ(ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎ‌ల్‌‌ఐ‌ఎస్సీ, ఎంఎ‌ల్‌‌ఐ‌ఎస్సీ, పీజీ డిప్లొమా) పలు సర్టి‌ఫి‌కెట్‌ కోర్సుల్లో చేర‌డా‌నికి…

Continue Reading →

తెలంగాణ చ‌రిత్ర‌లో అతిపెద్ద విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు : ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబ‌డుల‌పై ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఉద‌యం 11:30 గంట‌ల స‌మ‌యంలో ట్విట్ట‌ర్ వేదిక‌గా కేటీఆర్ ఈ విష‌యాన్ని…

Continue Reading →

దీపావళి కాలుష్యం కట్టడికి టీఎస్‌పీసీబీ అధికారుల చర్యలు

దీపావళి పండుగ నేపథ్యంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్‌పీసీబీ) అధికారులు అప్రమత్తమయ్యారు. కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు చర్యలకు ఉపక్రమించారు. దీంట్లో భాగంగా ప్రజలకు పెద్ద ఎత్తున…

Continue Reading →

ఇవాళ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు లాసెట్ ఫ‌లితాలు

న‌్యాయ విద్య‌లో డిగ్రీ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించిన లాసెట్ ఫ‌లితాలు ఇవాళ విడుద‌ల కానున్నాయి. ఈరోజు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఉన్న‌త విద్యా మండ‌లి చైర్మ‌న్…

Continue Reading →

తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్‌ అధికారులకు పోస్టింగ్‌లు

తెలంగాణ రాష్ట్రంలో ఐదుగురు ఐపీఎస్‌ అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2015, 2016, 2017 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. మణుగూరు…

Continue Reading →

రేపు ఉదయం మంత్రి కేటీఆర్‌ కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ రేపు ఉదయం కీలక ప్రకటన చేయనున్నారు. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. రాష్ర్టానికి కీలకమైన…

Continue Reading →

ముఖ్యమంత్రి సహాయనిధికి డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబోరేటరీ రూ. 5 కోట్ల విరాళం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబోరేటరీ రూ. 5 కోట్ల విరాళం అందజేసింది. అక్టోబరు నెలలో హైదరాబాద్‌ నగరంలో ఊహించని భారీ వర్షాలతో సతమతమైంది.…

Continue Reading →

‘వెట‌ర్న‌రీ అసిస్టెంట్’ హాల్‌టికెట్లు విడుద‌ల

పీవీ న‌ర‌సింహారావు తెలంగాణ వెట‌ర్న‌రీ యూనివ‌ర్సిటీలో ఖాళీగా ఉన్న 22 ల్యాబ్‌టెక్నీషియ‌న్‌, వెట‌ర్న‌రీ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి సంబంధించిన ప‌రీక్ష హాల్‌టికెట్ల‌ను టీఎస్పీఎస్సీ విడుద‌ల చేసింది. రాతప‌రీక్ష…

Continue Reading →