ప్రపంచవ్యాప్తంగా మానవుడి భావోద్వేగాలు ఒకేవిధంగా ఉంటాయి – తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవుడి భావోద్వేగాలు ఒకేవిధంగా ఉంటాయని, సినిమా ఎడ్యుకేషన్, హ్యూమన్ ఎలిమెంట్ ను తెలుసుకోవడానికి మరియు తమ జ్ఞానాన్ని విస్తృతీకరించుకోవడానికి సండే సినిమా ఎంతోకొంత దోహదపడుందని…

Continue Reading →

రేపు మధ్యాహ్నం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం

రేపు మధ్యాహ్నం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రేపు మధ్యాహ్నం హైదరాబాద్‌లో సమావేశం…

Continue Reading →

ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవికి పృథ్విరాజ్‌ రాజీనామా

ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవికి పృథ్వీ రాజ్‌ రాజీనామా చేశారు. ఆ పదవికి రాజీనామా చేయాలని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి..పృథ్వీని కోరినట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి…

Continue Reading →

ఇప్పటి వరకు ది బెస్ట్‌.. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ – బాలీవుడ్‌ ఫిల్మిం యాక్టర్‌ జాకీష్రాఫ్‌

ఎంపీ సంతోష్‌ కుమార్‌ శ్రీకారం చుట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ దేశ, విదేశాల్లో జోరుగా కొనసాగుతుంది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు ఇలా సమాజంలోని ప్రతీ…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన వరంగల్ జిల్లా తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా వరంగల్ జిల్లా తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ వరంగల్ ఆర్ ఈ…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ఇన్ఫోసిస్ చెన్నై వైస్ ప్రెసిడెంట్ MS సూర్య

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా హైదరాబాద్ పొచారం సెంటర్ హెడ్ మనీషా సాబ్ ఇచ్చిన చాలెంజ్ స్వీకరించిన…

Continue Reading →

రేపటినుంచే పతంగుల పండుగ

రేపటినుంచి పతంగుల పండుగ సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు కైట్‌, స్వీట్‌ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహిస్తామని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. ఈ నెల…

Continue Reading →

హైదరాబాద్‌-విజయవాడ రహదారి పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ

సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు పయనమైన వారితో హైదరాబాద్‌-విజయవాడ రహదారి రద్దీగా మారింది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. ఫాస్టాగ్‌ మార్గం, నగదు చెల్లింపు…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ఎంపీపీ మంజు భార్గవి, జెడ్పీటీసీ కొమరం హనుమంత్

రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు గౌరవనీయులు రేగా…

Continue Reading →