తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరవ విడత హరితహారానికి మద్దతుగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలా ముందుకు వెళ్తుంది. వివిధ…
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగాలపై సీబీఐ అధికారులు హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ కంప్యూటర్ సెక్షన్ సూపరింటెండెంట్ కే జనార్దన్రావు, అతడి భార్య శైలజపై శుక్రవారం…
సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ – ఫిట్ తెలంగాణ రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు. వ్యాయామం…
గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ భర్త డాక్టర్ సౌందర్ రాజన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ శాలువాతో సత్కరించి సన్మానించారు. ప్రముఖ నెఫ్రాలజిస్ట్, బెస్ట్ మెడికల్ టీచర్, డాక్టర్ సౌందర్…
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖల మంత్రి పినిపే విశ్వరూప్ శుక్రవారం సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజల్లో…
రిజిస్ట్రేషన్లు. స్టాంపులశాఖ ఐజీ చిరంజీవులు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఇటీవల సీఎంఓ కార్యదర్శిగా నియమితులైన వి.శేషాద్రికి రిజిస్ట్రేషన్లు, స్టాంపులశాఖ ఐజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. గత ఐదున్నరేళ్లుగా…
దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ 151వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం సైతం వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఉదయం 10 గంటల 45…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,009 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో…
భువనగిరి పారిశ్రామికవాడలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కూలర్ల గోదాంలో షార్ట్సర్క్యూట్ సంభవించి మంటలు వ్యాపించాయి. దీంతో గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి సామగ్రి…
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని, రైతన్నను కాపాడుకొనేందుకు దేవుడితోనైనా కొట్లాడతానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. అసలు తెలంగాణ ఉద్యమమే నీళ్లతో ముడిపడి సాగిందని.. ఈ నేపథ్యంలో సాధించుకున్న…









