ఉద్యమంలా కొనసాగుతున్న గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరవ విడత హరితహారానికి మద్దతుగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఉద్యమంలా ముందుకు వెళ్తుంది. వివిధ…

Continue Reading →

జీఎస్టీ సూపరింటెండెంట్ కే జనార్దన్‌రావు‌పై సీబీఐ కేసు

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగాలపై సీబీఐ అధికారులు హైదరాబాద్‌ జీఎస్టీ కమిషనరేట్‌ కంప్యూటర్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ కే జనార్దన్‌రావు, అతడి భార్య శైలజపై శుక్రవారం…

Continue Reading →

వ్యాయామంతో రోగనిరోధక శక్తి మెరుగు : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ఫిట్‌ ఇండియా ఫ్రీడమ్‌ రన్‌ – ఫిట్‌ తెలంగాణ రన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు. వ్యాయామం…

Continue Reading →

గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై భ‌ర్త‌కు సీఎం కేసీఆర్ స‌న్మానం

గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ భ‌ర్త డాక్ట‌ర్ సౌంద‌ర్ రాజ‌న్‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ శాలువాతో స‌త్క‌రించి స‌న్మానించారు. ప్రముఖ నెఫ్రాలజిస్ట్, బెస్ట్ మెడికల్ టీచర్, డాక్టర్ సౌందర్…

Continue Reading →

యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్న ఏపీ మంత్రి విశ్వరూప్‌

యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని  ఏపీ సాంఘిక సంక్షేమ శాఖల మంత్రి పినిపే విశ్వరూప్‌ శుక్రవారం సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజల్లో…

Continue Reading →

రిజిస్ట్రేషన్లు, స్టాంపులశాఖ ఐజీగా వి.శేషాద్రికి అదనపు బాధ్యతలు

రిజిస్ట్రేషన్లు. స్టాంపులశాఖ ఐజీ చిరంజీవులు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఇటీవల సీఎంఓ కార్యదర్శిగా నియమితులైన వి.శేషాద్రికి రిజిస్ట్రేషన్లు, స్టాంపులశాఖ ఐజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. గత ఐదున్నరేళ్లుగా…

Continue Reading →

మహాత్ముడికి నివాళులర్పించిన గవర్నర్‌, సీఎం కేసీఆర్‌

దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ 151వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం సైతం వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఉదయం 10 గంటల 45…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 2,009 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,009 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో…

Continue Reading →

భువనగిరి పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

భువనగిరి పారిశ్రామికవాడలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కూలర్ల గోదాంలో షార్ట్‌సర్క్యూట్‌ సంభవించి మంటలు వ్యాపించాయి. దీంతో గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి సామగ్రి…

Continue Reading →

తెలంగాణ రైతుల కోసం దేవుడితోనైనా కొట్లాడుతా : సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని, రైతన్నను కాపాడుకొనేందుకు దేవుడితోనైనా కొట్లాడతానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. అసలు తెలంగాణ ఉద్యమమే నీళ్లతో ముడిపడి సాగిందని.. ఈ నేపథ్యంలో సాధించుకున్న…

Continue Reading →