రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇచ్చిన చాలెంజ్ స్వీకరించి నేడు బంజారాహిల్స్…
కేరళ రాష్ట్రంలోని శబరిమల పుణ్యక్షేత్రంలో కొలువైన హరిహరసుతుడు, అయ్యప్ప స్వామి వారిని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దర్శించుకున్నారు. స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) శుక్రవారం దాడులు చేసింది. ఏసీబీ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాలతో 13 జిల్లాల్లో 13…
సంక్రాంతి పండుగ సందర్భంగా నేషనల్ హైవే టోల్ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జమ్ ఏర్పడుతుంది. సంక్రాంతి పండుగ సెలవులు రావడంతో హైదరాబాద్ నగర వాసులు తెలంగాణలోని…
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశంసలు కురిపించారు. నగరంలోని తారమతి బారాదరిలో తెలంగాణ స్టేట్ డెమొక్రసీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నర్సాపూర్ ఎంపీ రఘురాంకృష్ణంరాజు విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన మాజీ క్రికెట్ ప్లేయర్…
తెలంగాణ సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి మినీ హాల్ లో నవలా స్రవంతి-10 ఎమ్.వి. తిరుపతయ్య జీవనసమరం నవలపై…
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. 15 వేలకు పైగా నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తుంది. నామినేషన్లు మొదలైన రోజు 967 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. రెండో…
సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురము సినిమాలకు ఐదు షోలకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఈ రెండు సినిమాల అడ్వాన్స్ మొదలు కాగా, దాదాపు వారం…
ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరిస్తూ వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో మూడు మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ నారాయణ. అనంతరం మీడియా సమావేశంలో…