కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెం శివారులో ఉన్నటువంటి మెస్సర్స్ పోరస్ ల్యాబోరేటరీస్ పరిశ్రమను రూ.25 కోట్లతో విస్తరించేందుకు యాజమాన్యం సంబంధిత, అధికారులకు, ఆయా శాఖలకు దరఖాస్తు చేసుకుంది.…
ఎన్నికల ఉల్లంఘనలపై ఫిర్యాదులు, ఎన్నికల సమాచారం కోసం టోల్ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు గురువారం…
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు పెను విషాదాన్ని మిగులుస్తోంది. అగ్నికి ఆహుతై కోట్లాది వన్యప్రాణులు చనిపోగా.. మంటల ప్రభావంతో పది వేల ఒంటెలను చంపేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం.కార్చిచ్చు…
గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఈ రోజు ఖమ్మం జిల్లాలోని మణుగూరు మండలం కునవరం పంచాయతీ మండల పరిషత్ స్కూల్ మరియు అంగన్వాడి స్కూల్లో మొక్కలు నాటిన…
తెలంగాణ భవన్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల బి- ఫారాలను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జీలకు సీఎం కేసీఆర్ అందజేశారు. టీఆర్ఎస్ భవన్లో ఎమ్మెల్యేలు,…
శేరిలింగంపల్లి సర్కిల్ -20 కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఈ రోజు తనిఖీలు నిర్వహించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ యాదయ్య, అసిస్టెంట్ సాయి కలిసి ఓ వ్యక్తి నుంచి రూ.…
అస్వస్థతకు గురైన రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి హరీష్ రావు, రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరామర్శించారు.…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ మస్రత్ ఖానం అయేషా మూడు మొక్కలు తన…
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన జోగులాంబ గద్వాల్ జిల్లా టి.ఆర్.ఎస్ మహిళ నాయకురాలు, ఎం.ఎల్.ఏ. సతీమణిబురెడ్ పల్లె…
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మూడు మొక్కలు నాటిన న్యూజిలాండ్ ఎంపీ ప్రియాంకా రాధాకృష్ణన్, రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే…