గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మూడు మొక్కలు నాటిన యాదాద్రి భువనగిరి జిల్లా డిసిపి కె నారాయణరెడ్డి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో యాదాద్రి భువనగిరి జిల్లా డిసిపి కార్యక్రమంలో కె నారాయణరెడ్డి బాగంగా మూడు మొక్కలు…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన బిగ్ బాస్-3 షో వితిక షేర్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యాంకర్ శ్రీముఖి ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించి నేడు తన నివాసంలో అమ్మ;…

Continue Reading →

ఇంటర్‌, పదో తరగతి పరీక్షల నిర్వహణపై సీఎస్‌ సోమేష్ కుమార్ సమీక్ష

మార్చి, ఏప్రిల్ లో జరగనున్న ఇంటర్ మీడియట్ , పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించటానికి తగు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారని…

Continue Reading →

ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన మోహన్ బాబు ఫ్యామిలీ

ఢిల్లీలోని ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో ప్రధానితో మోహన్ బాబు ఫ్యామిలీ సమావేశం అయింది. ఈ సమావేశంలో మంచు మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు, విరోనిక, మంచు…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రముఖ సింగర్లు మరియు రచయితలు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రముఖ సింగర్లు మరియు రచయితలు చంద్రబోస్, విజయ లక్ష్మి, మంగ్లీ, రవి వర్మ, మిట్టపల్లి సురేందర్, స్ఫూర్తి,…

Continue Reading →

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఫిబ్రవరి 22తో ముగియనున్న ప్రస్తుత అసెంబ్లీ గడువు, ఢిల్లీలో మొత్తం 70 స్థానాల్లో ఎన్నికలు. 13750 పోలింగ్ కేంద్రాలు, ఢిల్లీలో ఒక కోటి నలభై ఆరు లక్షల…

Continue Reading →

గోదావరి జలాలకు పూజలు చేసిన మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం మాచారం గ్రామంలో రావి చెరువులో గోదావరి జలాలు అలుగు పోస్తున్న సందర్భంగా గోదావరి జలాలకు పూజలు చేసిన మంత్రి జగదీష్…

Continue Reading →

ఫార్మసిటీ మాకు వద్దంటూ రైతుల నిరసన

రంగారెడ్డి జల్లా యాచారం మండలం కార్యాలయం ముందు ఫార్మాసిటీ ఏర్పాటుకు సంబంధించి మేడిపల్లి రైతులు తో సమావేశం ఏర్పాటు.ఈ ప్రాంతంలో ఫార్మాసిటీ ఏర్పాటు చేయోద్దంటూ టెంట్లు కూల్చిన…

Continue Reading →

మహావిష్ణువు నాల్గవ వార్షిక మహోత్సవంలో ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారంలో ఆది మహావిష్ణువు నాల్గవ వార్షిక మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, శాసనమండలి సభ్యులు కర్నె ప్రభాకర్, మండల…

Continue Reading →

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నకేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు

తిరుమలలో వైకుంఠ ఏకాదశి వైభవంగా జరుగుతున్నది. ఏడాదిలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజుల్లో మాత్రమే వైకుంఠ ద్వారాలు తెరిచే ఉండడంతో స్వామివారి దర్శనానంతరం ఆ ద్వారాల్లో ప్రవేశించేందుకు…

Continue Reading →