చెత్త బయట వేసిన వెంకటసాయి స్టీల్‌ ఇండస్ట్రీస్‌కు రూ.25వేలు జరిమానా

మేడ్చల్ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ.రెడ్డి ఆదేశాల మేరకు నర్సంపల్లిలో చెత్తను బయటవేసిన వెంకటసాయి స్టీల్‌ ఇండస్ట్రీస్‌కు రూ.25వేలు జరిమానా విధించామని కీసర ఎంపీవో మంగతాయారు తెలిపారు.…

Continue Reading →

నిర్మల్ జిల్లాలోనే ముథోల్ ను స్వచ్ఛ ముథోల్ గా తీర్చిదిద్దుకుందాం – సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్

నిర్మల్ జిల్లాలోనే ముథోల్ ను స్వచ్ఛ ముథోల్ గా తీర్చిదిద్దుకుందామని సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్ అన్నారు. గ్రామంలో చెత్తాచెదారం, బయటవేయకుండా పరిసరాల పరిశుభ్రతను పాటించి స్వచ్ఛ గ్రామపంచాయతీగా…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కామారెడ్డి కలెక్టర్ సత్యనారాయణ ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించి నేడు క్యాంప్…

Continue Reading →

మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని కలిసిన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్

బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీ ఆయన నివాసంలో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని సీఎం కేసీఆర్‌ పరామర్శించారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన తెరాస రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి

గౌరవ రాజ్యసభ సభ్యులు TRS పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రవేశపెట్టిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఎడవెల్లి క్రిష్ణారెడ్డి (TRS పార్టీ…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన మణుగూరు మేజిస్ట్రేట్ శ్రీ N శ్యామ్ సుందర్

పినపాక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు పినపాక నియోజకవర్గంలో మొదలు పెట్టినటువంటి గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలను నాటవలసిందిగా…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ లక్ష్మణ్ రూడవత్

గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ…

Continue Reading →

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ని కలిసిన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ శనివారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ని…

Continue Reading →

ఉమ్మడి నల్లగొండ జిల్లా మున్సిపల్‌ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు

రాష్ట్ర మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు నేడు కార్పొరేషన్‌ మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్‌, డివిజన్‌, వార్డుల వారీ రిజర్వేషన్లు ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా…

Continue Reading →

కార్పొరేషన్‌ మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు

తెలంగాణలోని కార్పొరేషన్‌ మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. రాష్ట్ర పురపాలక సంచాలకులు శ్రీదేవి కార్పొరేషన్ల రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలను ప్రకటించారు. 13 నగరపాలక సంస్థల్లో…

Continue Reading →