రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి సోమేశ్ కుమార్ ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం…
అదో స్వేచ్ఛావిజ్ఞాన సర్వస్వం. వికీపీడియా. ఇంటర్నెట్లో ఈ పేరు తెలియని వారుండరు. ఏ విషయం గురించైనా తెలుసుకోవాలంటే వికీ తప్పనిసరి. ఇప్పుడు తెలుగులో కూడా అడుగుపెట్టింది. వికీపీడియాను…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కమెడియన్ సుడిగాలి సుధీర్, బిగ్ బాస్ ఫేమ్ భాను శ్రీ విసిరిన…
కొత్తగూడెం కలెక్టర్ బంగ్లా ఆవరణలో హరిత హారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజత్ కుమార్ శైని మూడు మొక్కలు నాటారు. గ్రీన్…
సీఎం కెసిఆర్ రేపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తారు. ఉదయం 10.30 గంటలకు వేములవాడ దేవాలయం లో పూజలు చేస్తారు. అనంతరం మిడ్ మానేరు డ్యాం ను…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సభ్యులు వొరగంటి ఆనంద్ విసిరినా చాలెంజ్…
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవ్వాలని ప్రముఖ నటి, అక్కినేని నాగార్జున భార్య అమల పేర్కొన్నారు. ఇవాళ ఆమె గ్రీన్ ఇండియా చాలెంజ్ లో…
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) పరీక్షా ఫలితాలు విడుదల సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్) పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఫలితాలను సీటెట్ అధికారిక వెబ్సైట్…
సైబరాబాద్ కమిషనరేట్లో సైబరాబాద్ హోంగార్డు మ్యూచువల్ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ త్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ను శుక్రవారం సీపీ సజ్జనార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…