పల్లె ప్రకృతి వనాల ఏర్పాటును త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ అనితారామచంద్రన్ అన్నారు. తుర్కపల్లి, చోక్లాతండాలోని పల్లె ప్రకృతి వనాలతో పాటు మండల కేంద్రంలోని డబుల్బెడ్రూం ఇండ్లు, రైతు…
తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికీ ఆన్ లైన్ లో నమోదు కాని ప్రజల ఇండ్లు, ప్లాట్లు, అపార్టుమెంట్ ఫ్లాట్స్, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా…
ఉమ్మడి రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం-నల్లగొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటర్ నమోదు ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. వచ్చే నెల 1వ తేదీ నుండి…
రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న నూతన రెవెన్యూ బిల్లుతో పాటు మిగతా బిల్లులు చట్టం రూపం దాల్చాయి. కీలకమైన రెవెన్యూ చట్టంతో…
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన రూ.కోటి 12 లక్షల లంచం కేసులో ఏసీబీ విచారణ రెండో రోజు కొనసాగుతోంది. మెదక్ మాజీ అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీవో అరుణారెడ్డి,…
తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,166 పాజిటివ్ కేసులు నమోదుకాగా 10 మంది మృతి చెందారు.…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. దేశ రాజధానిలో ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్షాతో భేటీ కానున్నారు. అధికార వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం…
మెదక్ మాజీ అడిషనల్ కలెక్టర్ నగేశ్ ‘అడిషనల్’వ్యవహారంపై నోరు మెదపడంలేదు. రూ. కోటి పన్నెండు లక్షల వ్యవహారానికి సం బంధించి విచారణలో ఆయన ఏసీబీకి సహకరిం చడం…
ఫార్మాసిటీ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక బ్రోకరేజ్ వ్యవస్థలా మార్చిందని, తాము అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామని కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పీ) నేత మల్లు…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మామిడిపల్లిలో జీవాల అభివృద్ధి కేంద్రం (తెలంగాణ స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ లైవ్స్టాక్ డెవలప్మెంట్)…









