పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు త్వరగా పూర్తిచేయాలి : కలెక్టర్‌ అనితారామచంద్రన్

పల్లె ప్రకృతి వనాల ఏర్పాటును త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అన్నారు. తుర్కపల్లి, చోక్లాతండాలోని పల్లె ప్రకృతి వనాలతో పాటు మండల కేంద్రంలోని డబుల్‌బెడ్‌రూం ఇండ్లు, రైతు…

Continue Reading →

ధరణి పోర్టల్‌ రూపకల్పనపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష

 తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికీ ఆన్ లైన్ లో నమోదు కాని ప్రజల ఇండ్లు, ప్లాట్లు, అపార్టుమెంట్ ఫ్లాట్స్, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా…

Continue Reading →

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎన్నిక‌ల ఓట‌ర్ న‌మోదు ప్ర‌క్రియ‌ను ప్రారంభించిన ఈసీ

ఉమ్మడి రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్‌న‌గ‌ర్ గ్రాడ్యుయేట్ అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం-నల్ల‌గొండ‌-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటర్ నమోదు ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. వచ్చే నెల 1వ తేదీ నుండి…

Continue Reading →

నూత‌న రెవెన్యూ చ‌ట్టంపై గెజిట్ నోటిఫికేష‌న్ జారీ

రైతుల సంక్షేమ‌మే ధ్యేయంగా తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకువ‌స్తున్న నూత‌న రెవెన్యూ బిల్లుతో పాటు మిగ‌తా బిల్లులు చ‌ట్టం రూపం దాల్చాయి. కీల‌క‌మైన రెవెన్యూ చ‌ట్టంతో…

Continue Reading →

రెండో రోజు కొనసాగుతున్న కోటి 12 ల‌క్ష‌ల లంచం కేసు..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన రూ.కోటి 12 లక్షల లంచం కేసులో ఏసీబీ విచార‌ణ రెండో రోజు కొన‌సాగుతోంది. మెద‌క్ మాజీ అద‌న‌పు క‌లెక్ట‌ర్ న‌గేశ్‌, ఆర్డీవో అరుణారెడ్డి,…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 2,166 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,166 పాజిటివ్ కేసులు నమోదుకాగా 10 మంది మృతి చెందారు.…

Continue Reading →

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. దేశ రాజధానిలో ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. అధికార వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం…

Continue Reading →

అడిషనల్‌ దందా’పై మెదక్‌ మాజీ అడిషనల్‌ కలెక్టర్‌ నగేశ్ మౌనం

 మెదక్‌ మాజీ అడిషనల్‌ కలెక్టర్‌ నగేశ్‌ ‘అడిషనల్‌’వ్యవహారంపై నోరు మెదపడంలేదు. రూ. కోటి పన్నెండు లక్షల వ్యవహారానికి సం బంధించి విచారణలో ఆయన ఏసీబీకి సహకరిం చడం…

Continue Reading →

ఫార్మాసిటీని రద్దు చేస్తాం : సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క

ఫార్మాసిటీ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక బ్రోకరేజ్‌ వ్యవస్థలా మార్చిందని, తాము అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామని కాంగ్రెస్‌ శాసనసభా పక్షం (సీఎల్పీ) నేత మల్లు…

Continue Reading →

మామిడిపల్లిలో జీవాల అభివృద్ధి కేంద్రం : లోక్‌సభలో ఎంపీ రంజిత్‌రెడ్డి ప్రశ్నకు మంత్రి సమాధానం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మామిడిపల్లిలో జీవాల అభివృద్ధి కేంద్రం (తెలంగాణ స్టేట్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ లైవ్‌స్టాక్‌ డెవలప్‌మెంట్‌)…

Continue Reading →