మున్సిపల్ ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్ అధికారులను నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. 31 జిల్లాల్లో ఎన్నికలకు 27 మంది ఐఏఎస్ అధికారులను నియమించారు. అభ్యర్థుల…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సింగర్ మంగ్లీ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు నానక్ రామ్…
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం ఈ నెల 20న హైదరాబాద్కు వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి రేపు తిరిగి ఢిల్లీ వెళ్లనున్న నేపథ్యంలో బొల్లారంలోని…
తెలంగాణ సాహిత్య అకాడమి ప్రధాన కార్యదర్శి డా. ఏనుగు నరసింహారెడ్డి కవిత సంపుటి ములమలుపుకి పాలమూరు సాహితీ పురస్కారం అందజేశారు. ఈ పురస్కరాన్ని మహబూబ్ నగర్ సాహిత్య…
ఆర్టీసీ కార్మికుల కోసం చేంజ్ ఓవర్ పాయింట్స్ లో సంచార బయో టాయిలెట్ ను ఏర్పాటు చేసేందుకు రెడీ అయిన ఆర్టీసీ.ఇటీవల ముఖ్యమంత్రి తో సమావేశం లో…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “తెలంగాణ కు హరితహారం” కార్యక్రమానికి కొనసాగింపుగా శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కు ఉమ్మడి ఆదిలాబాద్…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మంచిర్యాల ఏసీపీ లక్ష్మీ నారాయణ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ…
రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఆదిలాబాద్ జిల్లాలో రోజు రోజుకు రెట్టింపు ఉత్సహంతో కొనసాగుతుంది.మంచిర్యాల డిసిపి డి.ఉదయ్…
రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా క్యాతన్ పల్లి ( రామకృష్ణపూర్) మున్సిపల్ కమిషనర్ వెంకట్ నారాయణ…
హుస్నాబాద్ పట్టణం లో జన విజ్ఞాన వేదిక, తెలంగాణ వికాస సమితి సంయుక్తంగా నిర్వహించిన సోలార్ ఫిల్టర్ లతో సూర్య గ్రహణాన్ని వీక్షించే కార్యక్రమములో హుస్నాబాద్ ఏసీపీ…