వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లాలో 250 క్వింటాళ్ల రేష‌న్ బియ్యం ప‌ట్టివేత‌

అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న 250 క్వింటాళ్ల రేష‌న్ బియ్యాన్ని పోలీసులు ప‌ట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా నల్లబెల్లి మండలం రంగాపురం శివారు సాయిరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. రేష‌న్…

Continue Reading →

నల్లగొండ జిల్లా‌లో అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్టు..

ముగ్గురు సభ్యులతో కూడిన అంతర్ జిల్లా దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో చోటుచేసుకుంది. నిందితుల వ‌ద్ద నుంచి భారీగా బంగారు…

Continue Reading →

త్రిదండి చిన‌జీయ‌ర్ స్వామికి మాతృవియోగం

 ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిదండి చినజీయర్ స్వామికి మాతృవియోగం క‌లిగింది. ఆయన తల్లి అలివేలుమంగ(85) అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. తల్లి…

Continue Reading →

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్‌

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా కొలువైన తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగే బ్రహ్మోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కర్ణాటక సీఎం యడియూరప్ప విచ్చేయనున్నారు. శ్రీవారి వార్షిక…

Continue Reading →

క‌రోనా స‌మ‌యంలో మ‌హిళ‌ల‌పై వేధింపులు ఎక్కువ‌య్యాయి : సీపీ స‌జ్జ‌నార్

క‌రోనా స‌మ‌యంలో సైబ‌ర్ క్రైం, మ‌హిళ‌ల‌పై వేధింపులు ఎక్కువ‌య్యాయ‌ని సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ అన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం మ‌హిళ‌ల భ‌ద్ర‌త కోసం అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింద‌న్నారు. సైబరాబాద్…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 2,278 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2,278 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,54,880కి చేరింది.…

Continue Reading →

స్వ‌ల్పంగా త‌గ్గిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు

పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గాయి. రోజువారీ స‌మీక్షలో భాగంగా దేశీయ చ‌మురు కంపెనీలు పెట్రో ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నాయి. దీంతో దేశ‌ రాజ‌ధాని న్యూఢిల్లీలో…

Continue Reading →

రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రాన్ని ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ ‌రావు సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న ఆలయ అభివృధ్ధి పనులను వీక్షించనున్నారు.…

Continue Reading →

సామాజిక ఉద్యమ నేత స్వామి అగ్నివేశ్‌ ఇకలేరు

ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, ఆర్యసమాజ్‌ నాయకుడు స్వామి అగ్నివేశ్‌ (80) శుక్రవారం కన్నుమూశారు. కొద్దిరోజులుగా కాలేయ సంబంధ అనారోగ్యంతో ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ అండ్‌ బిలియరీ…

Continue Reading →

కొత్త రెవెన్యూ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

తెలంగాణ భూమి హ‌క్కులు, ప‌ట్టాదారు పాస్‌బుక్‌ల బిల్లు-2020కు, వీఆర్వో ర‌ద్దు బిల్లుకు, తెలంగాణ గ్రామ అధికారుల ప‌ద‌వుల ర‌ద్దు బిల్లుకు శాస‌న‌స‌భ ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపింది. నూత‌న…

Continue Reading →