హరితహారం మొక్కల ధ్వంసం..వ్యక్తికి రూ.10 వేల జరిమానా

హరితహారంలో నాటిన మొక్కలను ధ్వంసం చేసిన వ్యక్తికి జరిమానా విధించిన ఘటన జిల్లాలోని రాయపర్తి మండలం గన్నారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో డంపింగ్ యార్డ్ వద్ద…

Continue Reading →

అట‌వీ భూముల‌కు ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో ప్ర‌త్యేక కాల‌మ్ : సీఎం కేసీఆర్

కొత్త రెవెన్యూ చ‌ట్టంలో భాగంగా తీసుకువ‌చ్చిన ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో అట‌వీ భూముల‌కు ప్ర‌త్యేక కామ్ పెడుతున్నామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు. కొత్త రెవెన్యూ చ‌ట్టంపై శాస‌న‌స‌భ‌లో సీఎం…

Continue Reading →

ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోనే ధ‌ర‌ణి పోర్ట‌ల్ : ‌సీఎం కేసీఆర్

కొత్త రెవెన్యూ చ‌ట్టంలో భాగంగా ప్ర‌వేశ‌పెడుతున్న ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోనే నిర్వ‌హిస్తామ‌ని ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. ప్ర‌యివేటు అప్ప‌జెప్ప‌బోమ‌ని సీఎం తేల్చిచెప్పారు.…

Continue Reading →

తెలంగాణలో రేపటి నుంచి దేవాదాయ, వక్ఫ్ భూముల రిజిస్ట్రేషన్ బంద్

రెవెన్యూశాఖ ప్రక్షళనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం (రేపటి) నుంచి దేవాదాయ, వక్ఫ్ భూముల రిజిస్ట్రేషన్స్‌ను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. దేవాదాయ, వక్ఫ్…

Continue Reading →

కొత్త రెవెన్యూ బిల్లుపై అసెంబ్లీ‌లో ప్రారంభమైన చ‌ర్చ

చారిత్రాత్మ‌క రెవెన్యూ బిల్లుపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ అసెంబ్లీ‌లో చ‌ర్చ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ బిల్లును ప్ర‌వేశ‌పెట్టిన రోజే తాను స‌వివ‌రంగా తెలిపాను.…

Continue Reading →

త్వ‌ర‌లోనే తెలంగాణ రాష్ట్ర యూనివ‌ర్సిటీల‌కు వీసీలు : విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని యూనివ‌ర్సిటీలకు వీసీల‌ను త్వ‌ర‌లోనే నియ‌మిస్తామ‌ని విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి స్ప‌ష్టం చేశారు. యూనివ‌ర్సిటీల్లో వీసీల నియామ‌కం, ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ‌పై శాస‌న‌మండ‌లిలో స‌భ్యులు…

Continue Reading →

పిల్లట్ ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం.. కార్మికుడు మృతి

సంగారెడ్డి జిల్లాలోని ఓ ఫార్మా కంపెనీలో జ‌రిగిన అగ్నిప్ర‌మాందంలో సీనియ‌ర్ ఆప‌రేట‌ర్ మృతిచెందాడు. పటాన్ చెరు మండలం పాశమైలారంలోని పిల్లట్ ఫార్మా కంపెనీలో గురువారం రాత్రి అగ్ని…

Continue Reading →

హైదరాబాద్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డా.. పొల్యూషన్ కరప్షన్ బోర్డా..

హైదరాబాద్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సమాచార హక్కు చట్టం వర్తించదా.. లేదంటే పొల్యూషన్ చేస్తున్న పరిశ్రమల బాగోతం భయటపడతదని భయమా.. కార్పొరేట్ ఆస్పత్రుల కొమ్ముకాస్తున్న హైదరాబాద్ పిసిబి…

Continue Reading →

వరంగల్‌ భద్రకాళీ దేవస్థానానికి ఐఎస్‌వో కమిటీ

వరంగల్‌ నగరంలోని చారిత్రక భద్రకాళీ దేవాలయానికి ఐఎస్‌వో సర్టిఫి కేషన్‌ నిమిత్తం సంస్థ సిబ్బంది గురువారం ఆల యాన్ని పర్యవేక్షించారు. అర్చకుల నియమ నిబం ధనలు, సిబ్బంది…

Continue Reading →

పాశమైలారం పిలెట్‌ ఫార్మా పరిశ్రమలో అగ్నిప్రమాదం

సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం సంభవించింది. పిలెట్‌ ఫార్మా పరిశ్రమలో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అస్వస్థతకు…

Continue Reading →