ఇఎస్‌ఐ స్కాంలో మరోసారి ఏసీబీ సోదాలు రూ.4 కోట్ల 47లక్షలు స్వాధీనం

ఇఎస్‌ఐ స్కామ్‌లో మంగళవారం ఏసీబీ అధికారులు మరోసారి దాడులు నిర్వహించి దేవికారాణి, నాగలక్ష్మిలకు చెందిన రూ.4 కోట్ల 47 లక్షలు నగదును సీజ్ చేశారు. కూకట్‌పల్లిలో రెసిడెన్షియల్…

Continue Reading →

వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, కారును ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. బుధవారం తెల్లవారుజామున దామెర మండలం పసరగొండ క్రాస్‌ రోడ్‌…

Continue Reading →

ఈ 15 నుంచి తెలంగాణ యూనివ‌ర్సిటీ డిగ్రీ పైన‌ల్ ఇయ‌ర్ ప‌రీక్ష‌లు

తెలంగాణ యూనివ‌ర్సిటీ డిగ్రీ ఫైన‌ల్ ఇయ‌ర్ ప‌రీక్ష‌ల‌ను ఈ నెల 15 నుంచి 30వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నుంది. యూజీసీ మార్గ‌ద‌ర్శ‌కాలు, సుప్రీం కోర్టు తీర్పు నేప‌థ్యంలో…

Continue Reading →

గంగ‌మ్మ ఒడికి చేరిన ఖైర‌తాబాద్ గ‌ణ‌నాథుడు

ధన్వంతరి నారాయణ మహాగణపతిగా పూజలందుకున్న ఖైర‌తాబాద్ గ‌ణ‌నాథుడు గంగ‌మ్మ ఒడికి చేరాడు. ఎన్టీఆర్ మార్గ్ వ‌ద్ద ఏర్పాటు చేసిన క్రేన్ నం. 4 వ‌ద్ద మ‌హాగ‌ణ‌ప‌తి నిమ‌జ్జ‌నం…

Continue Reading →

ముగిసిన మాజీ రాష్ట్రపతి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ అంత్య‌క్రియ‌లు

ఢిల్లీలోని లోధి శ్మ‌శాన‌వాటిక‌లో మాజీ రాష్ట్రపతి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ అంత్య‌క్రియ‌లు ముగిశాయి. అశ్రున‌య‌నాల మ‌ధ్య దాదాకు క‌న్నీటి వీడ్కోలు ప‌లికారు. సైనిక లాంఛ‌నాల‌తో ప్ర‌ణ‌బ్ అంతిమ సంస్కారాల‌ను…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 2,734 కరోనా పాజిటివ్‌ కేసులు

గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,734 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,27,697కు చేరాయి. వైరస్‌…

Continue Reading →

టీఎన్జీవో రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా మామిళ్ల రాజేందర్‌

టీఎన్జీవో రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా మామిళ్ల రాజేందర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం హైదరాబాద్‌ నాంపల్లిలోని టీఎన్జీవో కేంద్ర కార్యాలయంలో అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగులు

లంచం తీసుకుంటూ వాణిజ్య పన్నుల శాఖలోని ఇద్దరు ఉద్యోగులు సోమవారం ఏసీబీ అధి కారులకు పట్టుబడ్డారు. హంటర్‌రోడ్డులోని వాణిజ్య పన్నుల శాఖ వరంగల్‌ డివిజన్‌ కార్యాలయంలో జనగామ…

Continue Reading →

‘తెలంగాణ’తో ప్రణబ్ ముఖర్జీకి అనుబంధం : సీఎం కేసీఆర్‌

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రణబ్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూమి తెలిపారు. దేశం కోసం ఆయ‌న నిస్వార్థంగా…

Continue Reading →

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూత

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ (84) కన్నుమూశారు. కరోనా వైరస్‌ బారినపడిన ఆయన చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిశారు. కోవిడ్‌తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో…

Continue Reading →