నిమజ్జనానికి వచ్చే భక్తులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి : హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌

 వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జన ఏర్పాట్లను…

Continue Reading →

ఉస్మానియా కూల్చివేత‌పై హైకోర్టులో విచార‌ణ‌

ఉస్మానియా ఆసుప‌త్రి కూల్చివేత‌, నూత‌న భ‌వ‌న నిర్మాణంపై దాఖ‌లైన పిటిష‌న్‌పై హైకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. ఉస్మానియా పురాత‌న క‌ట్ట‌డం అని దానిని కూల్చివేయ‌కుండా అడ్డుకోవాలని కోర్టులో పిటిష‌న్…

Continue Reading →

డాలర్‌ బాయ్‌ ఒత్తిడి మేరకే అలా చేశాను: బాధితురాలు

139 మంది అత్యాచారం కేసు కీలక మలుపులు తిరుగుతోంది. తనపై ప్రముఖులు అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు తాజాగా వాటి వెనుక డాలర్‌ బాబు ఒత్తిడి…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 1,873 కరోనా కేసులు

గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,873 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,24,963కు చేరాయి. వైరస్‌…

Continue Reading →

పాతబస్తీలో బీబీ కా ఆలం ఊరేగింపు

త్యాగానికి ప్రతీకగా జరుపుకునే మొహర్రం ఊరేగింపునకు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఆదివారం పాతబస్తీలో ప్రసిద్ధ బీబీ కా ఆలం ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపునకు పోలీసులు…

Continue Reading →

వేగంగా మీడియా అకాడమీ భవన నిర్మాణం : అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ నూతన భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి, త్వరగా అందుబాటులోకి తేవాలని అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లను కోరారు.…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 2,932 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణరాష్ట్రంలో గురువారం 61,863 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 2,932 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన…

Continue Reading →

పీవీ భారతరత్నం

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానంచేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. హైదరాబాద్‌లో పీవీ స్మారకాన్ని…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీ పట్టుబడ్డ ఏఆర్‌ఐ శ్యామ్‌నాయక్‌

ఏసీబీ వలకు రెవెన్యూ చేప చిక్కింది. భూమి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు రైతు వద్ద నుంచి రూ.10 వేల లంచం తీసుకుంటుండగా.. పెద్దఅడిశర్లపల్లి ఏఆర్‌ఐ కేతావత్‌…

Continue Reading →

ఏకాంతంగా శ్రీ‌వారి బ్రహ్మోత్స‌వాలు : టీటీడీ ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి

కోవిడ్ కార‌ణంగా తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలను ఈసారి ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించ‌‌నున్న‌ట్లు టీటీడీ ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమ‌ల బ్ర‌హ్మోత్స‌వాలు సెప్టెంబ‌రు 19 నుండి 27వ…

Continue Reading →