సిర్పూర్ టి ఎమ్మెల్యే కోనప్ప దంపతులకు కరోనా పాజిటివ్

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా : జిల్లాలోని సిర్పూర్ టి నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత రెండు,…

Continue Reading →

ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రానికి దరఖాస్తు చేసే బాధ్యతను ఏపీఐఐసీకి అప్పగించింది. అదే…

Continue Reading →

కాలుష్య రహితంగా ఫార్మాసిటీ : మంత్రి కేటీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్‌ ఫార్మా సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. మంగళవారం…

Continue Reading →

139 మంది లైంగికదాడి కేసు సీసీఎస్‌కు బదిలీ

పంజాగుట్ట ఠాణాలో ఇటీవల నమోదైన లైంగికదాడి కేసు సీసీఎస్‌కు బదిలీ చేశారు. తనపై పదేండ్లుగా 139 మంది లైంగికదాడికి పాల్పడటమే కాకుండా, బెదిరింపులు, కులం పేరుతో దూషించారంటూ…

Continue Reading →

ఏసీబీ కస్టడీకి కీసర తాసిల్దార్‌ నాగరాజు

రూ.కోటీ 10 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన కీసర తాసిల్దార్‌ నాగరాజుపై ఏసీబీ అధికారులు ప్రశ్న ల వర్షం కురిపిస్తున్నారు.  ఏసీబీ కోర్టు అనుమతితో మంగళవారం ఉదయంచంచల్‌గూడ…

Continue Reading →

పనులు ప్రారంభించకుంటే కంపెనీలకు ఇచ్చిన భూములు రద్దు చేస్తాం : మంత్రి ​కేటీఆర్‌

పరిశ్రమల శాఖ, స్టేట్ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, హైదరాబాద్‌ ఫార్మా సిటీపై సంబంధిత అధికారులతో మంగళవారం మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. భూములు పొంది కార్యకలాపాలు ప్రారంభించని వారికి…

Continue Reading →

కీసర తహసీల్దార్‌ నాగరాజును కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు

భూముల వ్యవహారంలో రూ.కోటి పది లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన కీసర తాసిల్దార్‌ నాగరాజును ఏసీబీ అధికారులు మంగళవారం కస్టడీకి తీసుకున్నారు. సోమవారం హైదరాబాద్‌ ఏసీబీ కోర్టు…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 2,579 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,579 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ…

Continue Reading →

డీఆర్డీఓ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి పదవీకాలం పొడగింపు

డీఆర్డీఓ చైర్మన్‌ జీ సతీశ్‌రెడ్డి పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో రెండేళ్ల పాటు పొడగించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల…

Continue Reading →

ప్రధాన సమాచార కమిషనర్‌గా మురళి

తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్‌ ప్రధాన సమాచార కమిషనర్‌గా బుద్దా మురళీకి రాష్ట్ర ప్రభు త్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఈ…

Continue Reading →