తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వాయు నాణ్యతను తెలుసుకునేందుకు పీసీబీ రూపొందించిన ‘టీఎస్ ఎయిర్’ మొబైల్యాప్ను అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సోమవారం సనత్నగర్లోని పీసీబీ కార్యాలయంలో…
మేడ్చల్ జిల్లాలో తహసీల్దార్ల పీఠాలు కదిలాయి. దీర్ఘకాలంగా ఒకే మండలంలో పని చేస్తున్న అధికారులపై, అవినీతి ఆరోపణలున్న అధికారులపై బదిలీ వేటు పడింది. జిల్లాలో గతంలో ఎన్నడూ…
‘పుడమి పచ్చగుండాలే మన బతుకులు చల్లగుండాలే’ అనే నినాదంతో రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో చిత్రసీమలోని వివిధ విభాగాల వారు…
పెరుగుతున్న జనభా, పట్టణీకరణను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో కాలుష్య నివారణకు దీర్ఘకాలిక లక్ష్యాలతో ప్రణాళికలను రూపొందించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాలుష్య…
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్గారు మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మొక్కలు నాటారు. ఒకరితో మొదలుపెట్టి…
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,842 కరోనా పాజిటివ్కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 373 నమోదయ్యాయి.…
ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ గా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ ఫార్మాసిటిలో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కె.…
పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనే మహోన్నత ఆశయంతో ఎంపీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్కి అనూహ్య స్పందన లభిస్తుంది. సినీ ప్రముఖులు ఈ ఛాలెంజ్ని స్వీకరిస్తూ తమ ఇంటి ఆవరణలో…
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 2,384 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో పాజిటివ్ కేసులు 1,04,249కి చేరాయి. తాజాగా 11 మంది వైరస్ ప్రభావంతో…
గుమ్మడిదల బొంతపల్లి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న సాల్వెంట్ కెమికల్ ఫ్యాక్టరీ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సంఘటన తీవ్రత భారీగానే ఉంది. మైళ్ల దూరం నుంచి మంటలు…









