గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్క‌లు నాటిన హీరో సుశాంత్‌

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌గారు విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు దేశ వ్యాప్తంగా అపూర్వ స్పందన లభించింది. ఈ ఛాలెంజ్‌ను స్వీక‌రించి రంగాల‌తో సంబంధం లేకుండా…

Continue Reading →

శ్రీశైలం పవర్‌హౌస్ ప్రమాదం: ఐదు మృతదేహాలు ల‌భ్యం

శ్రీ‌శైలం ఎడ‌మ‌గ‌ట్టు భూగ‌ర్భ జ‌ల విద్యుత్ కేంద్రంలో మంట‌లు చెల‌రేగిన ప్రాంతం నుంచి ఎన్‌డీఆర్ఎఫ్‌ స‌హాయ‌క సిబ్బంది ఐదు మృత‌దేహాల‌ను వెలుప‌లికి తీసుకువచ్చారు. వీరిలో ఒక‌రిని ఏఈ…

Continue Reading →

శ్రీ‌శైలం ప‌వ‌ర్‌ప్లాంట్ ప్ర‌మాదంపై సీఐడీ విచార‌ణ‌కు సీఎం ఆదేశం

శ్రీశైలం పవర్ ప్లాంటులో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సీఐడీ విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు వెలికి తీయాలని, అందుకు దారి తీసిన…

Continue Reading →

ఈనెల 31న టీఎస్ఈసెట్‌

డిప్లొమా, బీఎస్సీ మ్యాథ‌మెటిక్స్ పూర్తిచేసిన‌వారు బీటెక్ లేదా బీఈ రెండో ఏడాదిలోకి ప్ర‌వేశాలు క‌ల్పించే టీఎస్ ఈసెట్‌-2020 ప‌రీక్ష తేదీని ఉన్న‌త విద్యా మండ‌లి ప్ర‌క‌టించింది. రాష్టంలో…

Continue Reading →

తెలంగాణలో కొత్త‌గా 1967 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1967 కరోనా వైరస్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.  26,767 మందికి కరోనా నిర్ధారణ…

Continue Reading →

శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం..

నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండలం దోమలపెంట శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు…

Continue Reading →

ఏసీబీ వ‌ల‌లో అవినీతి అధికారి

రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో వెంకటేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి సర్వేయర్‌ సూపరిండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శంషాబాద్‌ తొండుపల్లిలోని 20 ఎకరాల స్థల వివాదంపై ఒక వ్యక్తిని 15వేల…

Continue Reading →

ఆగ‌స్టు 24 నుంచి దోస్త్ అడ్మిష‌న్లు

తెలంగాణ‌లోని అన్ని యూనివ‌ర్సిటీల ప‌రిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్ర‌వేశాల కోసం రాష్ర్ట ఉన్న‌త విద్యా మండలి గురువారం దోస్త్ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. ఆగ‌స్టు 24 నుంచి…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని స్వీకరించి మొక్క‌లు నాటిన దగ్గుబాటి రానా

‘పుడమి పచ్చగుండాలె- మన బతుకులు చల్లగుండాలె’ నినాదంతో రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని స్వీకరించిన ప్ర‌భాస్ త‌న ఇంట్లో మూడు మొక్క‌లు నాటి…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా మరో 1724 కరోనా పాజిటివ్ కేసులు

 తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 23,841 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1724 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొత్తగా నమోదైన వాటితో కలిపి…

Continue Reading →