పార్వతీ రామలింగేశ్వరులకు లక్ష పుష్పార్చన

చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం అమావాస్యను పురస్కరించుకొని స్వామివారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. ప్రధానార్చకులు పోతులపాటి రామలింగేశ్వరశర్మ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛారణ…

Continue Reading →

తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు

తెలంగాణలో గడిచిన కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఉత్తర బంగాళాఖాతంలో అప్పపీడనం తీవ్రరూపం దాల్చనుందని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో రాగల 24గంటల్లో…

Continue Reading →

సోలిపేట రామలింగారెడ్డి కుటుంబ సభ్యులకు కరోనా

దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఆదివారం రామలింగారెడ్డి సంతాప సభ నిర్వహించిన తర్వాత లక్షణాలతో బాధపడుతున్న కుటుంబ సభ్యులు…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 1,763 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 1,763 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో పాజిటివ్‌ కేసులు 95,700కు చేరాయి. తాజాగా ఎనిమిది వైరస్‌ ప్రభావంతో…

Continue Reading →

తాసిల్దార్‌ నాగరాజుపై చర్యలు తీసుకోవాలి : ఏసీబీ అధికారులకు ఫిర్యాదు

తమ భూమిపై కన్నేసిన కీసర తాసిల్దార్‌ నాగరాజు, రియల్‌ వ్యాపారులు కందాడి అంజిరెడ్డి, శ్రీనాథ్‌పై తగు చర్యలు తీసుకోవాలని వేల్పుల కుటుంబం ఏసీబీకి వినతిపత్రం అందించింది. మండల…

Continue Reading →

మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కృష్ణారెడ్డి మృతికి సీఎం కేసీఆర్ సంతాపం

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే   ఎడ్మ కృష్ణారెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి   కేసీఆర్ ప్రగాఢ సంతాపం తెలిపారు.  సామాజిక సేవా దృక్పథం, సామాజిక స్పృహ కలిగిన నాయకుడిగా కృష్ణారెడ్డి…

Continue Reading →

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి కన్నుమూత

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో  బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని ఒమేగా దవాఖానలో చికిత్స పొందుతూ ఈ…

Continue Reading →

తెలంగాణలో మరో 1,682 కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 19,579 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1682 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొత్తగా నమోదైనవాటితో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 93,937…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో టీఆర్ఎస్ ఎంపీ రాములు

రాజ్య‌స‌భ స‌భ్యులు జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ చేప‌ట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మం ఉద్య‌మంలా కొన‌సాగుతోంది. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌జాప్ర‌తినిధులు, పారిశ్రామిక‌వేత్త‌లు, సినీ ప్ర‌ముఖులు, క్రీడాకారులు, మేధావులు…

Continue Reading →

రాష్ట్రాల అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్ వీడియో కాన్ఫరెన్స్

 కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అధ్యక్షతన అటవీ, పర్యావరణ శాఖ రాష్ట్ర మంత్రుల సమావేశం ఇవాళ ఢిల్లీలో నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్  ద్వారా జరిగిన…

Continue Reading →