వరంగల్ జిల్లాలో పర్యటించిన మంత్రి ఈటల రాజేందర్

 వరంగల్‌ మహానగరంలో వరద ఉధృతి కొనసాగుతున్నది. ఎడతెరపి కురిసిన వర్షాలకు నగరం అతలాకుతలం కాగా, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధికార యంత్రాంగం…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 894 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 894 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్ ‌హైదరాబాద్‌ మున్సిపల్‌…

Continue Reading →

కంటోన్మెంట్ రోడ్ల‌ను తెర‌వండి: మ‌ంత్రి కేటీఆర్‌

 సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో మూసివేసిన రోడ్ల‌ను తెర‌వాల‌ని మంత్రి కేటీఆర్ కేంద్ర ప్ర‌భుత్వాన్నికోరారు. ఈమేర‌కు కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ‌న్‌థ్‌సింగ్‌కు కేటీఆర్ లేఖ‌రాశారు. కంటోన్మెంట్ ప్రాంతంలో రోడ్లు…

Continue Reading →

తెలంగాణలో కొత్త‌గా 1102 కరోనా పాజిటివ్ కేసులు

‌తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంట‌ల‌వర‌కు కొత్త‌గా 1930 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త‌గా 1102 క‌రోనా కేసులున‌మోద‌వ‌గా, తొమ్మిది మంది మ‌ర‌ణించారు. దీంతో…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన డైరెక్ట‌ర్ నందినీ రెడ్డి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హీరో నాగ శౌర్య  ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీక‌రించి మొక్క‌లు నాటిన డైరెక్ట‌ర్ నందినీ…

Continue Reading →

కీసర తహసీల్దార్‌ నాగరాజు ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

కీసర తహసీల్దార్‌  నాగరాజు ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి ఏకంగా రూ. కోటీ 10 లక్షల లంచం తీసుకుంటూ నాగరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడిన…

Continue Reading →

ప్రముఖ సాహితీవేత్త తిరునగరి రామానుజయ్యకి దాశ‌ర‌థి కృష్ణమాచార్య అవార్డు

తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైన మహాకవి దాశరథి కృష్ణమాచార్య-2020 సాహితీ పురస్కారాన్ని ప్రముఖ సాహితీవేత్త తిరునగరి రామానుజయ్యకు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ అంద‌జేశారు. అవార్డుతో పాటు రూ.1,01,116…

Continue Reading →

74వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

నిఘానేత్రం న్యూస్ పాఠకులకు.. పర్యావరణ ప్రేమికులకు..అధికారులకు.. మా శ్రేయోభిలాషులకు.. మిత్రులకు .. 74వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు పర్యావరణాన్ని కాపాడుకుందాం..భవిష్యత్ తరాలకు భరోసానిద్ధాం.. – ఎడిటర్, నిఘానేత్రం…

Continue Reading →

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

తెలంగాణలో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శనివారం ప్రగతి భవన్‌లో నిరాడంబరంగా నిర్వహించారు. జాతీయ జెండాను ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. కేవలం ముఖ్యనాయకులు, కొద్దిమంది అధికారుల సమక్షంలోనే…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో కొత్త‌గా 1863 మందికి క‌రోనా పాజిటివ్

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1863 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడ్డవారి సంఖ్య 90,259కు చేరింది.ఈ మేరకు రాష్ట్ర…

Continue Reading →