ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై శుక్రవారం సాయంత్రం…
నల్లగొండ మున్సిపాలిటీలో శుక్రవారం జరిగిన కో ఆప్షన్ ఎన్నికల్లో నాలుగుకు నాలుగు స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియను…
అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) గాలానికి పంచాయతీరాజ్ చేప చిక్కింది. గురువారం అనంతపురంలోని సప్తగిరి సర్కిల్లో కాపుగాసిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ రబ్బానిని రెడ్హ్యాండెడ్గా…
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1921 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో…
పంద్రాగస్టు సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించే జిల్లా ఇంచార్జీలలో స్వల్ప మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ…
పుడమితల్లి పచ్చదనంతో పరిఢవిల్లాలనే సంకల్పంతో ఎంపీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్లో సినీ ప్రముఖులంతా భాగస్వాములవుతున్నారు. తాజాగా హీరో నవదీప్.. అలీ రాజా ఛాలెంజ్ని స్వీకరించి మొక్కలు…
తెలంగాణలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు కొత్తగా 1931 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ…
రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం అపూర్వమైనదని నటి లోరా అమ్ము పేర్కొన్నారు. సినీనటి సునీత మనోహర్ ఇచ్చిన హరిత సవాల్ను స్వీకరించిన…
ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణ మట్టి గణపతి కిట్ అందజేత విజేతలకు బహుమతులు సాక్షి మీడియా గ్రూప్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త ఆధ్వర్యంలో అన్ని విద్యలకు…
గడిచిన 24గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1,897 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్…









