విషమంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌ కేర్‌ ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.  ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై శుక్రవారం సాయంత్రం…

Continue Reading →

నల్లగొండ మున్సిపాలిటీలో కో ఆప్షన్ స్థానాలన్నీ టీఆర్ఎస్ కైవసం

 నల్లగొండ మున్సిపాలిటీలో శుక్రవారం జరిగిన కో ఆప్షన్ ఎన్నికల్లో నాలుగుకు నాలుగు స్థానాలు టీఆర్ఎస్  కైవసం చేసుకుంది. ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియను…

Continue Reading →

ఏసీబీ వలలో పంచాయతీరాజ్‌ సూపరింటెండెంట్‌ రబ్బాని

అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) గాలానికి పంచాయతీరాజ్‌ చేప చిక్కింది. గురువారం అనంతపురంలోని సప్తగిరి సర్కిల్‌లో కాపుగాసిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న పంచాయతీరాజ్‌ సూపరింటెండెంట్‌ రబ్బానిని రెడ్‌హ్యాండెడ్‌గా…

Continue Reading →

తెలంగాణలో 88,396కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1921 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో…

Continue Reading →

‘మేడ్చల్, ఆదిలాబాద్ జిల్లాల ఇంచార్జీలుగా వినోద్ కుమార్, కర్నె ప్రభాకర్’

పంద్రాగస్టు సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించే జిల్లా ఇంచార్జీలలో  స్వల్ప మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌.. మొక్క‌లు నాటిన న‌వదీప్

పుడమితల్లి పచ్చదనంతో పరిఢవిల్లాలనే సంకల్పంతో ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ఇండియా చాలెంజ్‌లో సినీ ప్రముఖులంతా భాగస్వాములవుతున్నారు. తాజాగా హీరో న‌వ‌దీప్.. అలీ రాజా ఛాలెంజ్‌ని స్వీక‌రించి మొక్క‌లు…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా మరో 1931 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు కొత్తగా 1931 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ…

Continue Reading →

గ్రీన్‌చాలెంజ్‌ కార్యక్రమం అపూర్వమైనది: నటి లోరా అమ్ము

రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ నిర్వహిస్తున్న గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమం అపూర్వమైనదని నటి లోరా అమ్ము పేర్కొన్నారు. సినీనటి సునీత మనోహర్ ఇచ్చిన హరిత సవాల్‌ను స్వీకరించిన…

Continue Reading →

చిన్నారుల చేతుల్లో మట్టి గణపతి

ఆన్‌లైన్‌ ద్వారా ఉచిత శిక్షణ  మట్టి గణపతి కిట్‌ అందజేత విజేతలకు బహుమతులు సాక్షి మీడియా గ్రూప్, ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త ఆధ్వర్యంలో అన్ని విద్యలకు…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1,897 పాజిటివ్‌ కేసులు

 గడిచిన 24గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1,897 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్‌…

Continue Reading →