ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఫైర్‌సేఫ్టీ పాటించాల్సిందే : విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి

తెలంగాణలో ప్రైవేటు జూనియర్‌ కాలేజీలు తప్పకుండా ఫైర్‌సేఫ్టీ ప్రమాణాలు పాటించాల్సిందేనని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. జూనియర్‌ కాలేజీల అఫిలియేషన్‌ నిబంధనలు, ఫైర్‌సేఫ్టీ, శానిటైజేషన్‌ వంటి అంశాలపై…

Continue Reading →

ఏపీలో రేపు ‘జగనన్న పచ్చతోరణం, 20 కోట్ల మొక్కలే లక్ష్యం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇబ్రహీంపట్నంలో రేపు (బుధవారం) ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్నినాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు వసంత…

Continue Reading →

టీటీడీలో దర్శనాలు నిలుపుదల చేయం : టీటీడీ బోర్డు ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి

భక్తుల ద్వారా కరోనా సోకలేనందున తిరుమల, తిరుపతి దేవస్థానంలో దర్శనాలను నిలుపుదల చేయబోమని టీటీడీ బోర్డు ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుపతి పట్టణంలో లాక్‌డౌన్‌ అమలులో…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన అనుపమ..మ‌రో 12 మందికి ఛాలెంజ్‌

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడత కార్యక్రమం చాలా అద్భుతంగా ముందుకు సాగుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులే…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 1198 కరోనా పాజిటివ్ కేసులు, 7 మరణాలు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1,196 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 46,274కి చేరింది. ఇందు లో 34,323 మంది కోలుకోగా.. 11,530…

Continue Reading →

శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు పెద్దింటి శ్రీనివాసమూర్తి దీక్షితులు మృతి

తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు పెద్దింటి శ్రీనివాసమూర్తి దీక్షితులు (75) సోమవారం మృతి చెందా రు. పదిరోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ…

Continue Reading →

సచివాలయం కూల్చివేతపై జోక్యం చేసుకోలేం : ఎన్‌జీటీ

తెలంగాణ రాష్ట్ర సచివాలయం కూల్చివేతపై జోక్యం చేసుకోలేమని జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్‌జీటీ) చెన్నై బెంచ్ స్పష్టం చేసింది. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా సచివాలయం కూల్చివేస్తున్నారని కాంగ్రెస్‌ ఎంపీ…

Continue Reading →

దాశరథి అవార్డుకు తిరునగరి

తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైన మహాకవి దాశరథి కృష్ణమాచార్య-2020 సాహితీ పురస్కారానికి ప్రముఖ సాహితీవేత్త తిరునగరి రామానుజయ్య ఎంపికయ్యారు. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా మరో 1284 కరోనా పాజిటివ్ కేసులు

 తెలంగాణ రాష్ట్రంలో కేసులు తీవ్రత కొనసాగుతూనే ఉంది. శనివారం 14883 మందికి టెస్టులు చేయగా, 1284 మందికి వైరస్ తేలింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 667 ఉండగా,…

Continue Reading →

ఈఎస్‌ఐలో ప్లాస్మా బ్యాంకును ప్రారంభించిన గవర్నర్‌

కరోనా లేని రాష్ట్రంగా తెలంగాణను చూడటమే తన లక్ష్యమని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. శనివారం సనత్‌నగర్‌ ఈఎస్‌ ఐ మెడికల్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన…

Continue Reading →