ఈ నెల 25న ఇంటర్‌ రీకౌంటింగ్‌ ఫలితాలు

తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ పరీక్ష ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులను పాస్‌చేస్తూ సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం మేరకు ఇంటర్‌ బోర్డు అధికారులు చర్యలు మొదలుపెట్టారు. రీకౌంటింగ్‌,…

Continue Reading →

పర్యావరణ పరిరక్షణకు పాటుపడుదాం : విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి

పర్యావరణ పరిరక్షణనే ఇప్పుడు మనముందు ఉన్న కర్తవ్యమని విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శనివారం తన పుట్టిన రోజును పురస్కరించుకొని హైదరాబాద్ శివారులో…

Continue Reading →

టీటీడీలో 170 మంది సిబ్బందికి పాజిటివ్

కరోనా వైరస్‌ తిరుమలలో రోజురోజుకు విజృంభిస్తోంది. వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా శ్రీవారి ఆలయ జీయర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా మరో 1478 కరోనా పాజిటివ్ కేసులు

రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా మరో 1,478 కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 42,496కు చేరింది. ఇందులో 13,389 యాక్టివ్‌ కేసులుండగా, 28,705…

Continue Reading →

విశాఖలో మైనింగ్‌ మాఫియా అక్రమాలపై దాడులు

మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడిన కంపెనీలపై శుక్రవారం అధికారులు దాడులు చేశారు. గడిచిన 10 రోజుల్లో విశాఖలోనే మైనింగ్‌ మాఫియా అక్రమాలకు రూ.120 కోట్లు ఫైన్‌ వేశారు. మొత్తం 9 క్వారీ…

Continue Reading →

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మ పాపిరెడ్డి పదవీకాలం పొడిగింపు

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి‌, వైస్‌ చైర్మన్లు, సభ్యుల పదవీ కాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వచ్చే నెల తొలివారంలో ఉన్నత విద్యామండలి…

Continue Reading →

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి : మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమాన్ని నల్లగొండ పట్టణంలో విజయవంతం చేయాలని మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మున్సిపల్‌ అధికారులతో…

Continue Reading →

స‌చివాల‌యం భ‌వ‌నాల కూల్చివేత‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

స‌చివాల‌యం భ‌వ‌నాల కూల్చివేత‌కు హైకోర్టు నుంచి అనుమ‌తి ల‌భించింది. భ‌వ‌నాల కూల్చివేత‌ను నిలిపివేయాల‌ని దాఖ‌లైన పిటిష‌న్ ను కోర్టు కొట్టేసింది. భ‌వ‌నాల‌ కూల్చివేత‌కు ప‌ర్యావ‌ర‌ణ శాఖ అనుమ‌తి…

Continue Reading →

జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకం: సీఎం కేసీఆర్‌

★ ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మద్యాహ్న భోజనంపెట్టాలని నిర్ణయం ★ డ్రాప్ ఔట్స్ తగ్గించడం…

Continue Reading →

కరోనాతో బంజారాహిల్స్‌ ఏఎస్సై ప్రేమ్‌కుమార్‌ మృతి

 కరోనాతో చేస్తున్న యుద్ధంలో ముందువరుసలో నిలుస్తున్న పోలీసులు, వైద్యులు, సిబ్బంది కరోనాకు బలి అవుతున్నారు.  బంజారాహిల్స్‌లో  గత మూడేళ్లుగా  ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ప్రేమ్‌కుమార్‌(55) ఆస్పత్రిలో చికిత్సపొందుతూ…

Continue Reading →