తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్ష ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులను పాస్చేస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మేరకు ఇంటర్ బోర్డు అధికారులు చర్యలు మొదలుపెట్టారు. రీకౌంటింగ్,…
పర్యావరణ పరిరక్షణనే ఇప్పుడు మనముందు ఉన్న కర్తవ్యమని విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శనివారం తన పుట్టిన రోజును పురస్కరించుకొని హైదరాబాద్ శివారులో…
కరోనా వైరస్ తిరుమలలో రోజురోజుకు విజృంభిస్తోంది. వైరస్ బారిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా శ్రీవారి ఆలయ జీయర్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు అధికారులు…
రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా మరో 1,478 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో మొత్తం పాజిటివ్ల సంఖ్య 42,496కు చేరింది. ఇందులో 13,389 యాక్టివ్ కేసులుండగా, 28,705…
మైనింగ్లో అక్రమాలకు పాల్పడిన కంపెనీలపై శుక్రవారం అధికారులు దాడులు చేశారు. గడిచిన 10 రోజుల్లో విశాఖలోనే మైనింగ్ మాఫియా అక్రమాలకు రూ.120 కోట్లు ఫైన్ వేశారు. మొత్తం 9 క్వారీ…
రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు, సభ్యుల పదవీ కాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వచ్చే నెల తొలివారంలో ఉన్నత విద్యామండలి…
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమాన్ని నల్లగొండ పట్టణంలో విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మున్సిపల్ అధికారులతో…
సచివాలయం భవనాల కూల్చివేతకు హైకోర్టు నుంచి అనుమతి లభించింది. భవనాల కూల్చివేతను నిలిపివేయాలని దాఖలైన పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. భవనాల కూల్చివేతకు పర్యావరణ శాఖ అనుమతి…
★ ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మద్యాహ్న భోజనంపెట్టాలని నిర్ణయం ★ డ్రాప్ ఔట్స్ తగ్గించడం…
కరోనాతో చేస్తున్న యుద్ధంలో ముందువరుసలో నిలుస్తున్న పోలీసులు, వైద్యులు, సిబ్బంది కరోనాకు బలి అవుతున్నారు. బంజారాహిల్స్లో గత మూడేళ్లుగా ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ప్రేమ్కుమార్(55) ఆస్పత్రిలో చికిత్సపొందుతూ…









