విశాఖ జిల్లా పరవాడ రాంకీ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం సంఘటన జరగడం దురదృష్టకరమని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఫార్మా, రసాయనాల పరిశ్రమల్లో నిర్వాహకులు భద్రత ప్రమాణాలు…
జూన్ 16 వరకు పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు వానకాలం రైతుబంధు కోసం ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి జ్యోతిర్మయి…
నల్లగొండ మున్సిపల్ కమిషనర్గా శరత్చంద్రను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పనిచేస్తున్న భుక్యా దేవ్సింగ్ను సంగారెడ్డికి బదిలీ చేయగా, అక్కడ పనిచేసే…
తెలంగాణ రాష్ట్రంలో సోమవారం కొత్తగా మరో 1,550 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 926 మందికి పాజిటివ్గా తేలినట్టు వైద్యశాఖ బులెటిన్లో పేర్కొన్నది. రంగారెడ్డిలో…
రాంకీ సీఈటీపీ సాల్వెంట్స్ లో పేలుడు ఒకరికి గాయాలు.. మిగతా వారంతా క్షేమం విశాఖ పరవాడ ఫార్మా సిటీలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. రాంకీ…
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత, నాటిన ప్రతి మొక్కను కాపాడవలసిన బాధ్యత అందరి పై ఉంది అని తెలంగాణా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్, ఆచార్య తుమ్మల…
* పార్కు దత్తత తీసుకున్నట్లు ప్రకటించిన శర్వానంద్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడత కార్యక్రమం మహా ఉద్యమంలా…
వరంగల్ రూరల్ ల్భూపాలపల్లి హరితహారం కార్యక్రమంలో భాగంగా గీసుగొండ మండలంలోని ఊకల్ శివారులో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండా…
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని దుద్దాగు గ్రామంలో స్థానిక…
హరితహారం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లాలోని ముస్తఫానగర్ అగ్రహారం రోడ్డులో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి…








