టీటీడీలో పని చేస్తున్న 91 మంది సిబ్బందికి కరోనా

టీటీడీలో పని చేస్తున్న 91 మంది సిబ్బందికి కరోనా సోకిందని టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. దీంతో టీటీడీలో ఎక్కువ టెస్టులు చేయాలనీ అధికారులకు సూచించినట్టు…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా మరో 1,269 మందికి కరోనా పాజిటివ్

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 1,269 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 800 ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 132, మేడ్చల్‌…

Continue Reading →

ప్రముఖ కవి ఉమాపతి బాలాంజనేయశర్మ కన్నుమూత

ప్రముఖ కవి, నాటక రచయిత, రేడియో వ్యాఖ్యాత, జ్యోతిష్యవిద్యలో ప్రవీణులు శ్రీ ఉమాపతి బాలాంజనేయశర్మ ఈ ఉదయం కన్నుమూశారు. బాలాంజనేయశర్మ మృతి పట్ల రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి…

Continue Reading →

ఎమ్మెల్యే రోజా గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్‌

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ 25 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రజాప్రతినిధులకు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ…

Continue Reading →

శబ్ద, వాయు కాలుష్యం.. కొలతకు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు రోడ్లపై వాహనాల నుంచి వెల్లువడే శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యంలో కార్బన్‌డైయాక్సైడ్‌ స్థాయిలను తెలుసుకునేందు సైబర్‌…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 1,178 కరోనా పాజిటివ్‌ ‌కేసులు

రాష్ట్రంలో శనివారం కొత్తగా 1,178 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 736 రికార్డయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 125, మేడ్చల్‌ మల్కాజిగిరి…

Continue Reading →

తెలంగాణలో ప్రతి ఒక్క రైతుకూ రైతుబంధు అందితీరాలి

★ రాష్ట్రంలో రైతుబంధు సాయం అందని రైతులు ఏ మూలన ఎవరున్నా వెంటనే గుర్తించి, చిట్ట చివరి రైతు వరకు అందరికీ ఆర్థిక సాయం అందించాలి ★…

Continue Reading →

అడవుల రక్ష‌ణ‌కు అహర్నిశలు కృషి : రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణశాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో భాగంగా క్షీణించిన అడ‌వుల్లో పెద్ద ఎత్తున్న మొక్క‌లు నాటడ‌మే కాకుండా అట‌వీ సంప‌ద‌ను కాపాడేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ప‌కడ్బందీ  చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని రాష్ట్ర అట‌వీ,…

Continue Reading →

శ్రీవారి హుండీ ఆదాయం రూ.60లక్షలు

తిరుమలలోని శ్రీవారిని శుక్రవారం 8,115  మంది భక్తులు దర్శించుకున్నారు. 2650 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు హుండీలో వేసిన కానుకల ద్వారా ఆలయానికి రూ.60లక్షల ఆదాయం వచ్చిందని…

Continue Reading →

కూతురు హత్యతో తండ్రి ఆత్మహత్య

వారం రోజుల క్రితం ఘట్‌కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అక్రమ సంబంధం నేపథ్యంలో అయిదేళ్ల చిన్నారి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ  ఘటనలో కూతురి మరణాన్ని తట్టుకోలేకపోయిన చిన్నారి తండ్రి…

Continue Reading →