టీటీడీలో పని చేస్తున్న 91 మంది సిబ్బందికి కరోనా సోకిందని టీటీడీ ఈఓ అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. దీంతో టీటీడీలో ఎక్కువ టెస్టులు చేయాలనీ అధికారులకు సూచించినట్టు…
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 1,269 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 800 ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 132, మేడ్చల్…
ప్రముఖ కవి, నాటక రచయిత, రేడియో వ్యాఖ్యాత, జ్యోతిష్యవిద్యలో ప్రవీణులు శ్రీ ఉమాపతి బాలాంజనేయశర్మ ఈ ఉదయం కన్నుమూశారు. బాలాంజనేయశర్మ మృతి పట్ల రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి…
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ 25 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రజాప్రతినిధులకు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ…
తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై వాహనాల నుంచి వెల్లువడే శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యంలో కార్బన్డైయాక్సైడ్ స్థాయిలను తెలుసుకునేందు సైబర్…
రాష్ట్రంలో శనివారం కొత్తగా 1,178 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 736 రికార్డయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 125, మేడ్చల్ మల్కాజిగిరి…
★ రాష్ట్రంలో రైతుబంధు సాయం అందని రైతులు ఏ మూలన ఎవరున్నా వెంటనే గుర్తించి, చిట్ట చివరి రైతు వరకు అందరికీ ఆర్థిక సాయం అందించాలి ★…
హరితహారం కార్యక్రమంలో భాగంగా క్షీణించిన అడవుల్లో పెద్ద ఎత్తున్న మొక్కలు నాటడమే కాకుండా అటవీ సంపదను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర అటవీ,…
తిరుమలలోని శ్రీవారిని శుక్రవారం 8,115 మంది భక్తులు దర్శించుకున్నారు. 2650 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు హుండీలో వేసిన కానుకల ద్వారా ఆలయానికి రూ.60లక్షల ఆదాయం వచ్చిందని…
వారం రోజుల క్రితం ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ సంబంధం నేపథ్యంలో అయిదేళ్ల చిన్నారి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కూతురి మరణాన్ని తట్టుకోలేకపోయిన చిన్నారి తండ్రి…









