తెలంగాణలో కొత్తగా 1278 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 1,278 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 762 రికార్డయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 171, మేడ్చల్‌…

Continue Reading →

షాబాద్‌ సీఐ శంకరయ్య ఆస్తులు 4.62 కోట్లు

ఓ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కోట్లు ఆర్జించాడు.. ఆభరణాలు, ఆస్తులు కూడగట్టాడు. భూ సెటిల్మెంట్‌ వ్యవహారంలో ఏసీబీకి చిక్కిన షాబాద్‌ సీఐ శంకరయ్య ఆస్తులపై ఏసీబీ విచారణ ప్రారంభించింది.…

Continue Reading →

జర్నలిస్టులకు 37లక్షల సాయం – మీడియా అకాడమి చైర్మన్‌ అల్లం నారాయణ

కరోనా బారిన పడుతున్న జర్నలిస్టులకు అండగా నిలుస్తున్నామని, అన్నివిధాలా ఆదుకుంటున్నామని మీడి యా అకాడమి చైర్మన్‌ అల్లం నారాయణ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తాజాగా వివిధ…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ని స్వీకరించి మొక్కలు నాటిన మున్సిపల్‌ చైర్మన్‌ రామ్మోహన్‌రెడ్డి

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ని చాలెంజ్‌గానే తీసుకోవాలని మున్సిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఎమ్మె ల్యే శంకర్‌నాయక్‌ విసిరిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ను స్వీకరించిన ఆయన శుక్రవారం…

Continue Reading →

భావితరాలకు మనం ఇచ్చే నిజమైన సంపద పచ్చని చెట్లు- మహబూబా బాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి

ప్రభుత్వం చేపట్టిన 6వ విడద హరితహారం కి మద్దతుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈరోజు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో మొక్కలు…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన యువ నటి యాంకర్ సుష్మ కిరణ్, రవికిరణ్

యువ నటి, యాంకర్‌ సుష్మ కిరణ్‌, తన భర్త రవి కిరణ్‌తో కలిసి గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని నేడు మొక్కలు నాటారు. రేడియో జారీ కాజల్‌…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన జబర్దస్త్ ముక్కు అవినాష్, నేహంత్

జబర్దస్త్‌ నటులు ముక్కు అవినాష్‌, నేహంత్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటారు. జబర్దస్త్‌ రాకేష్‌ విసిరిన గ్రీన్‌ ఛాలెంజ్‌ను స్వీకరించిన వీరు నేడు నగరంలోని…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ప్రమోద్ కుమార్, ప్రముఖ గుండె నిపుణులు, యశోద హాస్పిటల్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా బొంతు శ్రీదేవి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన…

Continue Reading →

లంచం కేసులో సీఐ శంకరయ్యను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు

సీఐ శంకరయ్య ఇంటిలో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు షాబాద్‌ సీఐ శంకరయ్యను శుక్రవారం ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. భూ కేసు వివాదంలో  లక్షా 20 వేలు లంచం…

Continue Reading →

యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా గంజాయి పట్టివేత

యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. చౌటుప్పల్‌ సమీపంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఓ కారులో 86 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.…

Continue Reading →