తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 1,278 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 762 రికార్డయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 171, మేడ్చల్…
ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ కోట్లు ఆర్జించాడు.. ఆభరణాలు, ఆస్తులు కూడగట్టాడు. భూ సెటిల్మెంట్ వ్యవహారంలో ఏసీబీకి చిక్కిన షాబాద్ సీఐ శంకరయ్య ఆస్తులపై ఏసీబీ విచారణ ప్రారంభించింది.…
కరోనా బారిన పడుతున్న జర్నలిస్టులకు అండగా నిలుస్తున్నామని, అన్నివిధాలా ఆదుకుంటున్నామని మీడి యా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తాజాగా వివిధ…
గ్రీన్ ఇండియా చాలెంజ్ని చాలెంజ్గానే తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్రెడ్డి అన్నారు. ఎమ్మె ల్యే శంకర్నాయక్ విసిరిన గ్రీన్ ఇండియా చాలెంజ్ను స్వీకరించిన ఆయన శుక్రవారం…
ప్రభుత్వం చేపట్టిన 6వ విడద హరితహారం కి మద్దతుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈరోజు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో మొక్కలు…
యువ నటి, యాంకర్ సుష్మ కిరణ్, తన భర్త రవి కిరణ్తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని నేడు మొక్కలు నాటారు. రేడియో జారీ కాజల్…
జబర్దస్త్ నటులు ముక్కు అవినాష్, నేహంత్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించి మొక్కలు నాటారు. జబర్దస్త్ రాకేష్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ను స్వీకరించిన వీరు నేడు నగరంలోని…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా బొంతు శ్రీదేవి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన…
సీఐ శంకరయ్య ఇంటిలో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు షాబాద్ సీఐ శంకరయ్యను శుక్రవారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. భూ కేసు వివాదంలో లక్షా 20 వేలు లంచం…
యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్ప్లాజా వద్ద ఓ కారులో 86 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.…









