తిరుమల, తిరుపతి దేవస్థానానికి రూ.88లక్షల హుండీ ఆదాయం

తిరుమల, తిరుపతి దేవస్థానానికి రూ.88లక్షల హుండీ రూపేణా ఆదాయం వచ్చిందని టీటీడీ ఆలయ అధికారులు తెలిపారు. గురువారం ఒక్కరోజే 11,493 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు. …

Continue Reading →

తెలంగాణలో మరో 920 మందికి కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా మహమ్మారి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 3,616 మందికి పరీక్షలు చేయగా 920 మందికి కరోనా పాజిటివ్‌…

Continue Reading →

మన పూర్వీకులు మనకు ఎంతో పచ్చదనం ఇచ్చారు – సీఎం కేసీఆర్‌

మన భవిష్యత్తు తరాలకు మనమూ ఇచ్చి తీరాలి హరితవిప్లవంలో ప్రజాప్రతినిధులు కథానాయకులు కావాలి ఇంటింటికి ఆరు మొక్కలు నాటాలి నాటిన మొక్కలకు కుటుంబ సభ్యుల పేర్లు పెట్టాలి…

Continue Reading →

తెలంగాణలో ఆరో విడత ‘హరితహారం’

ఇంటింటికి ఆరు మొక్కలు నాటాలి – సీఎం కేసీఆర్ తెలంగాణలో ఆరో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభమయింది. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అల్ల నేరేడు…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 879 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మంగళవారం ఒక్కరోజే 879 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. రోజువారీగా నమోదవుతున్న కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో…

Continue Reading →

నర్సాపూర్‌లో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

ఆరో విడుత హరితహారం కార్యక్రమ ప్రారంభోత్సవానికి నర్సాపూర్‌ అర్బన్‌ పార్క్‌ వేదికైంది. సీఎం కేసీఆర్‌ గురువారం ఇక్కడ ఆరు మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.…

Continue Reading →

రాజీనామా చేసిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వీకే సింగ్‌

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వినోయ్‌కుమార్‌ సింగ్‌ (వీకేసింగ్‌) తన పదవికి రాజీనామా చేశారు. కొంతకాలంగా ప్రభుత్వంపై అసంతృప్తితో ఆయన బుధవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ…

Continue Reading →

తెలంగాణలో పూర్తిస్థాయి వేతనాలు, పింఛన్ల చెల్లింపునకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

ఉద్యోగులు, పింఛనుదారులకు పూర్తి వేతనాల చెల్లింపునకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. జూన్‌ నుంచి వేతనాలు చెల్లించాలని ఆర్థికశాఖ ఉత్తర్వులు వెలువరించింది.…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన హీరో నందు

హరిత తెలంగాణ లక్ష్యంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది.  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో…

Continue Reading →

హరితహారంలో రెండు కోట్ల మొక్కలు నాటాలి – మంత్రి చామకూర మల్లారెడ్డి

ఈనెల 25 నుంచి నిర్వహించే 6వ విడుత హరితహారంలో జిల్లాలోని 61 పంచాయతీల్లో రెండు కోట్ల మొక్కలు నాటాలని సంకల్పించామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి…

Continue Reading →