తెలంగాణలో కరోనా కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. మంగళవారం కొత్తగా 879 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఇందులో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 652 రికార్డయ్యాయి. మేడ్చల్…
తెలంగాణ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈ నెల (జూన్) పూర్తి వేతనం ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ…
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారి 65కు ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సీఎం కార్యాలయం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని…
డిటిసి అదనపు ఎస్పీ, నల్లగొండ డిఎస్పీ, ఎస్.బి. డిఎస్పీలకు గ్రీన్ ఛాలెంజ్ చేసిన ఎస్పీవెంటనే స్పందించి మొక్కలు నాటిన అధికారులుపర్యావరణ పరిరక్షణను ఒక సామాజిక బాధ్యతగా భావించాలని,…
నకిలీ విత్తనాల అమ్మకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా పోలీసులు భారీ అంతర్ రాష్ట్ర నకిలీ విత్తనాల రాకెట్ ను ఛేదించారు. ఇందుకు సంబంధించి 23 మందిని…
నల్లగొండ పట్టణం క్లాక్ టవర్ సెంటర్ సమీపంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ ను అధికారులు మూసివేశారు. బ్యాంక్ లో పనిచేస్తున్న ఓ ఫీల్డ్…
తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. రెండు మూడు రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. సోమవారం ఒక్కరోజే ఏకంగా 872 మందికి కరోనా నిర్ధారణ…
హరితహారంలో భాగంగా హైదరాబాద్ను హరితమయంగా మార్చాలని సంకల్పించినట్టు ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఆరో విడుత…
ప్రకృతి విపత్తులను తప్పించాలన్నా.. భూక్షయాన్ని నివారించాలన్నా.. కాలుష్య రహిత సమాజం ఏర్పడాలన్నా.. ఆరోగ్యకర జీవితం గడపాలన్నా.. రేపటి తరాలకు మెరుగైన పర్యావరణాన్ని అందించాలన్నా.. అన్నింటికీ ఒక్కటే మార్గం..…
రూ. 5కోట్ల చెక్కు, ఇంటి స్థలానికి సంబంధించిన పత్రాలు అందజేత గాల్వన్ లోయలో వీరమరణం పొందిన కర్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఇవాళ…









