‘కరోనా’ ఔషధానికి డీసీజీఐ అనుమతి

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ జెనెరిక్ ఫార్మాస్యూటిక‌ల్ కంపెనీ హెటిరో క‌రోనాను కట్టడి చేసే ఔషధాన్ని ఆవిష్కరించింది.  కోవిడ్‌-19 చికిత్సకు   యాంటీ వైరల్ మెడిసిన్ `రెమిడిసివిర్‌‌‌` ఉత్పత్తి, మార్కెటింగ్…

Continue Reading →

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత వీహెచ్‌కు కరోనా పాజిటివ్‌

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత‌, మాజీ ఎంపీ వీ హనుమంతరావు (వీహెచ్‌) కరోనా వైరస్‌ బారిన పడ్డారు. గత రెండు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 546 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో శనివారం కొత్తగా 546 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 458, రంగారెడ్డి జిల్లాలో 50 రికార్డయ్యాయి. కరీంనగర్‌ 13,…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన శాసన మండలి కార్యదర్శి

 సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఇటీవల సైబరాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ వీసీ సజ్జనార్‌, శాసన…

Continue Reading →

సోమవారం సూర్యాపేటకు సీఎం కేసీఆర్‌

కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం సూర్యాపేటకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి నేడు కర్నల్‌ సంతోష్‌బాబు నివాసానికి వెళ్లి కుటుంబాన్ని…

Continue Reading →

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలు

ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనావైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని…

Continue Reading →

ములుగు అడవి ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటాలి

రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌హరితహారంపై ములుగు కలెక్టరేట్‌లో సమీక్షములుగు అడవిని ఏరియల్ వ్యూలో చూసినప్పుడు చాలావరకు చెట్లు లేకపోవడం…

Continue Reading →

నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్

టాలీవుడ్‌ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది. కమెడియన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్‌ నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్నాడు. తాజాగా…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 499 కరోనా పాజిటివ్‌ కేసులు.. ముగ్గురు మృతి

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకు మరింత పెరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 499 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మృతి చెందారు. తెలంగాణ…

Continue Reading →

సంతోష్‌బాబు కుటుంబానికి రూ.5 కోట్ల ఎక్స్‌గ్రేషియా..భార్యకు గ్రూప్‌-1 జాబ్‌

గాల్వన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో మరణించిన కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి రాష్ట్రప్రభుత్వం పూర్తిగా అండగా నిలుస్తుందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. సంతోష్‌బాబు కుటుంబానికి…

Continue Reading →