గ్రీన్ చాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటిన సింగరేణి ఏరియా జిఎం ఈ సిహెచ్ నిరీక్షన్ రాజ్

రాజ్య సభ్యులు ఎం.పి సంతోష కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్ లో బాగంగా భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు విసిరిన గ్రీన్ చాలెంజ్ ని సింగరేణి ఏరియా…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటిన ప్రముఖ పారిశ్రామికవేత్త చిత్తూరి నరేందర్

ప్రముఖ పారిశ్రామికవేత్త చిత్తూరి నరేందర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు కోసం బీజేపీతో పొత్తు – జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌

ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు, ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ స్పష్టం చేశారు. విజయవాడలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పవన్…

Continue Reading →

ఈ నెల 31 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం

పార్లమెంట్‌ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. వచ్చే నెల 1న వార్షిక బడ్జెట్‌ను కేంద్రం…

Continue Reading →

కేరళలోని శబరిమలలో మకరజ్యోతి దర్శనం

కేరళలోని శబరిమలలో సంక్రాంతి రోజున అయ్యప్ప స్వామి భక్తులకు మకరజ్యోతి దర్శనమిచ్చింది. పొన్నాంబల మేడు పైనుంచి దర్శనమిచ్చిన మకరజ్యోతిని అయ్యప్ప మాలధారులు, భక్తులు దర్శించుకున్నారు. మకరజ్యోతి దర్శన…

Continue Reading →

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం : నలుగురు మృతి

తూర్పు గోదావరి జిల్లాలోని రావులపాలెం మండలం రావులపాడు వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొని నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు…

Continue Reading →

సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్‌

రాష్ట్ర మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ దేశ ప్రజలకు ట్విట్టర్‌ ద్వారా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రంగురంగుల ముగ్గులతో ప్రతి ఇంటి లోగిలి కళకళలాడాలనీ, వాటి…

Continue Reading →

నిర్భయ నిందితుల క్షమాభిక్షను తిరస్కరించిన ఢిల్లీ ప్రభుత్వం..

నిర్భయ గ్యాంగ్‌రేప్‌ నిందితుల క్షమాభిక్ష పిటిషన్‌ను ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించింది. పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా వెల్లడించారు. నిర్భయ దోషుల డెత్‌ వారెంట్‌…

Continue Reading →

గుడివాడలో ఎడ్ల పందాలను ప్రారంభించిన సీఎం జగన్‌

కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో గుడివాడ లింగవరం రోడ్‌ కె కన్వెన్షన్‌లో సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సంక్రాంతి వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్‌…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రముఖ పారిశ్రామికవేత్త సురేందర్ రావు

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా నేడు అమలాపురం లో మొక్కలు నాటిన ప్రముఖ పారిశ్రామికవేత్త సురేందర్ రావు. రాజ్యసభ…

Continue Reading →