తెలంగాణ రాష్ట్రంలో న్యాయవ్యవస్థ లాక్డౌన్ను హైకోర్టు మరోమారు పొడిగించింది. కరోనా నేపథ్యంలో కోర్టులు, ట్రైబ్యునళ్ల లాక్డౌన్ను వచ్చే నెల 6వ తేదీవరకు పొడిగించింది. అత్యవసర కేసులు వీడియోకాన్ఫరెన్స్…
తెలంగాణ రైతులకు త్వరలోనే తీపికబురు చెబుతానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడారు. యావత్ దేశమే…
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలమైన దశకు శుక్రవారం అంకురార్పణ జరిగింది. కొండపోచమ్మ సాగర్ పంపుహౌస్ను(మర్కూక్) సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రారంభించారు. చినజీయర్ స్వామితో కలిసి ఆయన మోటార్ ఆన్ చేశారు.…
వ్యర్థ రసాయనాలను కాలువలోకి వదులుతున్న పరిశ్రమల నిర్వాహకులుమానవహక్కుల కమిషన్, జిల్లా కలెక్టర్ కు పర్యావరణ వేత్తలు, పలువురి ఫిర్యాదునీటి నమూనాలు సేకరించిన పిసిబి అధికారులుపిలాయిపల్లి కాల్వ కాలుష్యపు…
రాష్ట్రంలోనే మేడ్చల్ జిల్లాను పట్టణ ప్రగతిలో ప్రథమ స్థానంలో నిలుపాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అధికారులకు సూచించారు. గురువారం జిల్లాలోని 4 కార్పొరేషన్లు, 9మున్సిపాలిటీల్లో…
తెలంగాణలో గురువారం ఒక్కరోజే 117 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,216 కి చేరింది. గడిచిన 24…
శ్రీవారి ఆస్తుల వేలం అంశంపై తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ ) కీలక నిర్ణయం తీసుకున్నది. స్వామివారికి చెందిన భూములు, మాన్యాలు, కానుకలు, విక్రయాన్నీ నిషేధిస్తూ తీర్మానం…
షాద్నగర్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది. పట్టణంలోని ఫరూఖ్నరగ్లో ఈ రోజు ఒక మహిళకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ కేసులన్నీ వారం…
బాలానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గాంధీ నగర్లోని యాస్ ఫ్యాన్ల కంపెనీలో గురువారం మధ్యాహ్నం ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం…
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఔషధ వ్యర్థాల నిర్వహణ పాటించని ఆస్పత్రులకు అధికారులు జరిమానా విధించారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో చోటుచేసుకుంది. సిరిసిల్లలో గల…









