వ్యవసాయ శాఖలో ఏఈవో పోస్టులకు దరఖాస్తులు

వ్యవసాయ శాఖలో విస్తీర్ణాధికారుల(ఏఈవో)ను  నియమించేందుకు వారధి ద్వారా నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో జిల్లా కేంద్రంలోని వారధి కేంద్ర కార్యాలయానికి నిరుద్యోగులు తరలివచ్చారు. జిల్లాలో  మూడు పోస్టు లు …

Continue Reading →

తెలంగాణలో ఒక్కరోజే 107 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో బుధవారం ఒక్కరోజే 107 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2098 కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఆరుగురు…

Continue Reading →

ఐఏయస్ ట్రైనీలకు సిరిసిల్లా జిల్లా వాటర్ మేనేజ్ మెంట్ మోడల్ పాఠాలు

• జాతీయ స్థాయిలో అదర్శంగా సిరిసిల్ల జిల్లా వాటర్ మేనేజ్ మెంట్ మోడల్• సిరిసిల్ల జిల్లా మోడల్ని శిక్షణ అంశంగా ఎంచుకున్న ముస్సూరీలోని సివిల్ సర్వెంట్లకు శిక్షణ…

Continue Reading →

నల్లగొండ జిల్లాలో పిడుగుపాటుకు సబ్ స్టేషన్ దగ్దం

నల్లగొండ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నార్కెట్‌పల్లి కామినేని హాస్పిటల్ సమీపంలో సబ్ స్టేషన్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.…

Continue Reading →

తెలంగాణలో మటన్‌ వ్యాపారి ఇంట్లో 14 కరోనా కేసులు

 తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కొంత మంది చేస్తున్న నిర్వాకాల వల్ల కరోనా కట్టడి కాకపోగా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. తాజాగా నగరంలోని పహాడీషరీఫ్‌లో మటన్‌…

Continue Reading →

దేశానికే ఆదర్శంగా తెలంగాణ రైతులు : మంత్రి జగదీశ్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర రైతులు దేశానికే ఆదర్శంగా నిలవబోతున్నరని రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి నేడు వానాకాలం పంటలు, ఎరువులు, విత్తనాల…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 71 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 71 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1991 కు చేరుకుంది. వీటిలో…

Continue Reading →

గొర్రెకుంట హత్య కేసులో సంచలన నిజాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినగీసుకొండ మండలం గొర్రెకుంట హత్య కేసులో నమ్మశక్యం కాని విషయాలు బయటపడ్డాయి. ఈ మేరకు పది మందిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన నిందితుడు బిహార్‌కు చెందిన…

Continue Reading →

భూపాలపల్లి జిల్లాలో నలుగురికి కరోనా పాజిటివ్‌

కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తున్నది. పొట్ట కూటి కోసం వలస వెళ్లి లాక్ డౌన్ నేపథ్యంలో స్వస్థలాలకు తిరిగొస్తున్న వలస కార్మికులు కరోనా బారిన పడటం కలకలం…

Continue Reading →

సీఎం, గవర్నర్‌ రంజాన్‌ శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈద్‌- ఉల్‌-ఫితర్‌ (రంజాన్‌) శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్‌ మాసం ప్రజలకు సంతోషాన్ని, ఆనందాన్ని…

Continue Reading →