సంగారెడ్డి జిల్లాలోని పీఎన్ఎం లైఫ్సైన్స్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు రియాక్టర్ పేలిన ఘటనలో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలైన సంఘటన బొల్లారం పారిశ్రామికవాడలో చోటుచేసుకుంది. స్థానికులు, సీఐ ప్రశాంత్…
తెలంగాణలో కొత్తగా మరో 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో మెత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1699 కు చేరింది. కొత్తగా వచ్చిన కరోనా పాజిటివ్…
ఎండ తీవ్రతను తట్టుకోలేక గురువారం ఐదు నెమళ్లు మృతి చెందాయి. స్థానికుడు పన్నాల రాజు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలం పాత సూర్యాపేట…
నాగర్కర్నూల్ జిల్లా చారకొండ తాటివనంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా చారకొండ గ్రామ సమీపంలో చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా…
పర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం (మే 22)…
కరోనా వైరస్తో బుధవారం రాత్రి ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. రాష్ట్ర పోలీస్శాఖలో కరోనాతో మరణించిన మొదటి కేసు ఇదే కావడం గమనార్హం. పశ్చిమ మండలం పరిధి గోషామహల్ డివిజన్లోని…
2019-2020 ఆర్ధిక సంవత్సరానికి తెలంగాణ ఐటి ఎగుమతుల్లో 17.93 శాతం వృద్ధి సాధించామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దేశ ఐటి ఎగుమతుల్లో తెలంగాణ వాటా 10.6 శాతం నుంచి…
విశాఖపట్నంలో మరో కలకలం రేగింది. హెచ్పీసీఎల్ రిఫైనరీలో ఎస్హెచ్యూను తెరిచేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ సమయంలో తెల్లని పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పొగలు రావడంతో…
హైదరాబాద్ నగరంలోని బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద నిర్మించిన ఫస్ట్ లెవల్ ఫ్లైఓవర్ను మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో గచ్చిబౌలి నుంచి మోహిదీపట్నం…
నల్లగొండ జిల్లాలోని చిట్యాల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారి ఎన్హెచ్-65పై ఆగివున్న లారీని ఎర్టీగా కారు అదుపుతప్పి వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో…









