పర్యావరణ పరిరక్షణకు పటిష్ట చట్టం – ఏపీ సీఎం జగన్

పరిశ్రమల్లో కాలుష్యం, ప్రమాదకర పదార్థాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి రియల్‌ టైమ్‌లో డేటా స్వీకరించి స్థానిక అధికారులకు హెచ్చరికలు జారీ కావాలి.. వారు సత్వరం స్పందించాలి నిబంధనలు…

Continue Reading →

తెలంగాణలో మరో 27 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కొత్తగా మరో 27 కేసులు నమోదుకాగా, ఇద్దరు వ్యక్తులు డిశ్చార్జ్ అయ్యారు. దీనిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 15 మంది ఉండగా, మరో 12 మంది వలస…

Continue Reading →

కార్మికులను సొంతూళ్లకు పంపిస్తోన్న మంచుమనోజ్

టాలీవుడ్ హీరో మంచు మ‌నోజ్ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కోవిడ్‌-19 వ్యాప్తిని నిరోధించేందుకు ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్ విధించ‌డంతో వ‌ల‌స కార్మికులు ఎక్కడికక్కడే…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 27 కేసులు

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. బుధవారం రాష్ట్రంలో 27 కోవిడ్‌ కేసులు నమోదయినట్టు తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. గ్రేటర్‌…

Continue Reading →

ఏపీ 203 జీవోపై ఎన్జీటీ స్టే

సంగమేశ్వరం వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ కెపాసిటీ పెంపునకు బ్రేక్‌ పడింది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసిన…

Continue Reading →

ఒకే కుటుంబంలో 9 మందికి

మలక్‌పేటలో భౌతిక దూరం పాటించకుండా, మాస్కులు ధరించకుండా ఇష్టంవచ్చినట్టు ప్రవర్తించడంతో ఒకే కుటుంబంలో 9 మందికి కరోనా సోకింది. హైదరాబాద్‌ పాత మలక్‌పేట డివిజన్‌లో నలుగురు అన్నదమ్ములు,…

Continue Reading →

టెన్త్ పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

పదో తరగతి పరీక్షల నిర్వహణకు తెలంగాణ హైకోర్టు మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ మొదటివారం తర్వాత పరీక్షలు నిర్వహించుకోవచ్చని కోర్టు సూచించింది. జూన్ 3న పరిస్థితిని సమీక్షించి నివేధిక…

Continue Reading →

అభ్యుదయ వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ – సీఎం కేసీఆర్

★ రైతుల తలరాత రైతులే రాసుకోవాలె ★ తెలంగాణలో నడుస్తున్నది రైతురాజ్యమే ★ రైతులకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నన్ని పథకాలుదేశంలో ఏ రాష్ట్రమూ అమలు చేయడం లేదు…

Continue Reading →

జర్నలిస్టులను ఆదుకోండి సీఎం కేసీఆర్‌కు టీయూడబ్ల్యూజే వినతి

కరోనా కష్టకాలంలో జర్నలిస్టులను ఆదుకోవాలని తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) సీఎం కేసీఆర్‌ను కోరింది. ఈ మేరకు సోమవారం సంఘం ప్రధాన కార్యదర్శి ఏ రమణకుమార్‌, చిన్నపత్రికల…

Continue Reading →

తెలంగాణలో మరో 41 మందికి కరోనా పాజిటివ్‌

తెలంగాణలో సోమవారం మరో 41 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 26, మేడ్చల్‌ జిల్లాలో మూడు, వలసదారులకు సంబంధించి 12 పాజిటివ్‌ కేసులు…

Continue Reading →