తెలంగాణలో మే 31 వరకు లాక్‌డౌన్‌

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణలో కూడా లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. కేబినెట్‌ సమావేశంలో కేంద్ర మార్గదర్శకాలపై విస్తృతంగా చర్చించినట్లు …

Continue Reading →

కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ భేటీ

తెలంగాణ కేబినెట్ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో సమావేశమైన మంత్రివర్గం.. లాక్‌డౌన్‌ 4.0 మార్గదర్శకాలపై విస్తృతంగా చర్చిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో ఆర్టీసీ బస్సులు…

Continue Reading →

పరిశ్రమల కాలుష్యం, కరోనాపై మంత్రి హరీశ్‌ రావు సమీక్ష

కంపెనీలలో గ్రీవెన్స్‌ సెల్‌ తప్పనిసరి – ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు పరిశ్రమలలో కచ్చితంగా గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు ఇండస్ట్రీ యాజమాన్యాలను ఆదేశించారు. పరిశ్రమల కాలుష్యం​,…

Continue Reading →

మంచిర్యాల జిల్లాలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌

మంచిర్యాల : కరోనా వైరస్‌ మంచిర్యాల జిల్లాను కలవర పెడుతోంది. ముంబయి నుంచి సొంతూర్లకు తిరిగి వచ్చిన ఏడుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు జిల్లా…

Continue Reading →

సా. 5 గంటలకు తెలంగాణ కేబినెట్‌ భేటీ

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం లాక్‌డౌన్‌ నూతన మార్గదర్శకాలను విడుదల చేయడంతో తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర మంత్రివర్గం సోమవారం భేటీ కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌…

Continue Reading →

గోషామహల్‌లో ఒకే రోజు 9 కరోనా పాజిటివ్ కేసులు

జిహెచ్‌ఎంసి సర్కిల్14 గోషామహల్ పరిధిలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. తాజాగా శనివారం ఒక్కరోజే 9 క రోనా పాజిటివ్ కేసులు నిర్థ్దారణ అయ్యాయి. గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని కామాటిపురాలోని ఓ…

Continue Reading →

జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

జీడిమెట్ల పారిశ్రామిక వాడ లోని సుభాష్ నగర్ గంపల బస్తీ లోని స్క్రాబ్ గోడౌన్ లలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది.  షార్ట్ సర్క్యూట్ తో ఓస్క్రాబ్ గోడౌన్లో మంటలు…

Continue Reading →

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో రానున్న 24గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం నగరంలో ఒక్కసారిగా…

Continue Reading →

టిప్పర్‌ను ఢీకొన్న కారు: ముగ్గురు మృతి

నిజామాబాద్ జిల్లాలోని డిచ్‌పల్లి మండలం నాకతండా జాతీయరహదారిపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 40 మందికి పాజిటివ్‌

తెలంగాణలో శుక్రవారం 40 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 33 మంది, ఇతర రాష్ర్టాల నుంచి వలస వచ్చినవాళ్లు ఏడుగురు ఉన్నా…

Continue Reading →