లాక్‌డౌన్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు-సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్‌ పోలీసులు మరోసారి హెచ్చరించారు. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు..  24 గంటలు ప్రతి ఒక్కరి కదిలికలని గమనిస్తున్నారని చెప్పారు.…

Continue Reading →

జగిత్యాలలో మరో మూడు కరోనా కేసులు

జగిత్యాల జిల్లాలో  మరో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. ఉపాధి కోసం ముంబాయి వలస వెళ్లి తిరిగి  స్వగ్రామాలకు వచ్చిన ముగ్గురికి కరోనా పాజిటివ్ గా తేలింది.…

Continue Reading →

మాస్కులు ధరించని 5 వేల మంది కేసులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం మాస్కులు ధరించకుండా రోడ్లపైకి వచ్చిన 5వేల మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్‌డౌన్ నిబంధనలను పట్టించుకోకుండా రోడ్లపై…

Continue Reading →

జూన్‌ 16 తరువాత తెలంగాణకు రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు జూన్‌ 16 నుంచి 24 మధ్య రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని, ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని జర్మనీలోని పోట్స్‌డామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌…

Continue Reading →

హరితహారానికి ఉపాధి హామీ అనుసంధానం

తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని జూలై రెండోవారంలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తున్నది. ఇందుకోసం 12,738 నర్సరీల్లో 25 కోట్ల మొక్కలను సిద్ధంగా ఉంచింది. జూన్‌నుంచే గుంతల తవ్వకం…

Continue Reading →

తెలంగాణలో మరో 47 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో గురువారం మళ్లీ 47 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో జీహెచ్‌ ఎంసీ పరిధిలోనే 40 నమోదు కావడం ఆందో ళన కలిగిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో…

Continue Reading →

కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిపైనే శాంతా బయోటెక్‌ దృష్టి – శాంతా బయోటెక్‌ వ్యవస్థాపకుడు డా. వరప్రసాద్‌ రెడ్డి

కరోనా వ్యాక్సిన్ డెవలప్‌మెంట్‌కు దాదాపు 1000 కంపెనీలు దృష్టి పెట్టాయని శాంతా బయోటెక్‌ వ్యవస్థాపకుడు డా. వరప్రసాద్‌ రెడ్డి అన్నారు. ఆయన గురువారం సాక్షిటీవీతో మాట్లాడుతూ..  వ్యాక్సిన్‌ అభివృద్ధిపైనే శాంతా…

Continue Reading →

లింగాపురంలో 100 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

అక్రమంగా ఓ పరిశ్రమలోకి తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం లింగాపురంలో చోటుచేసుకుంది. గ్రామంలోని కార్తికేయ…

Continue Reading →

వైఎస్సార్‌సీపీ నేతపై ‘చెట్టినాడ్‌’ సెక్యూరిటీ దాడి

సిమెంట్‌ పరిశ్రమలో కార్మికుల సమస్యలపై యాజమాన్యంతో చర్చించేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నాయకుడు కర్పూరపు వెంకటకోటయ్యపై సెక్యూరిటీ దాడి చేసిన ఘటన గుంటూరు జిల్లా పెదగార్లపాడు గ్రామ సమీపంలోని చెట్టినాడ్‌ సిమెంట్‌…

Continue Reading →

తెలంగాణలో మరో 41 కరోనా పాజిటివ్‌

రాష్ట్రంలో బుధవారం మరో 41 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కరోనాతో ఇద్దరు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 1,367కి చేరగా.. మృతుల సంఖ్య 34కి…

Continue Reading →