విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ నుంచి స్టైరిన్‌ తరలింపు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాలతో విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి స్టైరిన్‌ తరలింపును అధికారులు ప్రారంభించారు. విశాఖలో మొత్తం 13048 టన్నుల స్టెరైన్‌ను జిల్లా యంత్రాంగం  గుర్తించింది. మంగళవారం…

Continue Reading →

2 లక్షలు దాటిన టీఎస్‌ ఎంసెట్ దరఖాస్తులు

టీఎస్‌ ఎంసెట్‌-2020 ఆన్‌లైన్‌ దరఖాస్తులు రెండులక్షలు దాటాయి. మంగళవారంవరకు 2,00,896 దరఖాస్తులను స్వీకరించామని సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ తెలిపారు. ఇంజినీరింగ్‌లో 1,30,075, అగ్రికల్చర్‌/మెడికల్‌ విభాగంలో 70,821…

Continue Reading →

పాలిసెట్‌తో డిప్లొమా అడ్మిషన్లు

పాలిసెట్‌-2020 ద్వారా ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ డిప్లొమా కోర్సుల్లో 2020-21 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు నిర్వహిస్తామని వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎస్‌ సుధీర్‌కుమార్‌ తెలిపారు.…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 51 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. సోమవారం 79 కేసులు నమోదు కాగా, మంగళవారం 51 కేసులు నమోదైనట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు.…

Continue Reading →

రైతుల మేలు కోసమే నియంత్రిత పంటల సాగు

★ ఈ వర్షాకాలం నుండే కార్యాచరణ అమలు ★ 15న క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ★ మొదటి నుండి దేశాన్ని ఆదుకున్నది వ్యవసాయరంగమే ★ దేశంలో…

Continue Reading →

రైతులకు ఇబ్బందుల్లేకుండా చూస్తాం – వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

 రైతులకు ఎలాంటి ఇ బ్బందుల్లేకుండా చూస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. వనపర్తి మండలంలోని చిట్యాల గ్రామ శివారులో నూతనంగా నిర్మాణమవుతున్న మార్కెట్‌ యార్డును…

Continue Reading →

కరోనా నేపథ్యంలో దేశంలో రైళ్ల రాకపోకలు ఇప్పుడే వద్దు – ప్రధానమంత్రితో ముఖ్యమంత్రి కేసీఆర్

రాష్ట్రాల అప్పులను రీ షెడ్యూల్ చేసి , ఎఫ్ఆర్బిఎం పరిమితిని పెంచాలి ఏ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను ఆ రాష్ట్రం అనుమతించాలి జూలై-ఆగస్టు మాసాల్లోనే భారత్…

Continue Reading →

తెలంగాణలో 79 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. సోమవారం ఒకేరోజు 79 మందికి పాజిటివ్‌ వచ్చింది. రాష్ట్రంలో ఒక్కరోజులో ఇన్ని కేసులు రావ డం ఇదే తొలిసారి.…

Continue Reading →

రేపటి నుంచి ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం : ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నది. జిల్లాలో  3 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముఖ్యమైన కేంద్రంగా ప్రభుత్వ బాలుర జూనియర్‌…

Continue Reading →

యాదాద్రి జిల్లాలో న‌లుగురికి క‌రోనా పాజిటివ్‌

‌యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోనూ క‌రోనా కాలుమోపింది. ఇప్పటివరకు ఒక్క పాజిటివ్‌ కేసు కూడా న‌మోదు కాకుండా గ్రీన్ జోన్‌లో ఉన్న యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో ఆదివారం కొత్త‌గా…

Continue Reading →