ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి స్టైరిన్ తరలింపును అధికారులు ప్రారంభించారు. విశాఖలో మొత్తం 13048 టన్నుల స్టెరైన్ను జిల్లా యంత్రాంగం గుర్తించింది. మంగళవారం…
టీఎస్ ఎంసెట్-2020 ఆన్లైన్ దరఖాస్తులు రెండులక్షలు దాటాయి. మంగళవారంవరకు 2,00,896 దరఖాస్తులను స్వీకరించామని సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. ఇంజినీరింగ్లో 1,30,075, అగ్రికల్చర్/మెడికల్ విభాగంలో 70,821…
పాలిసెట్-2020 ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ డిప్లొమా కోర్సుల్లో 2020-21 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు నిర్వహిస్తామని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్ సుధీర్కుమార్ తెలిపారు.…
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. సోమవారం 79 కేసులు నమోదు కాగా, మంగళవారం 51 కేసులు నమోదైనట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.…
★ ఈ వర్షాకాలం నుండే కార్యాచరణ అమలు ★ 15న క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ★ మొదటి నుండి దేశాన్ని ఆదుకున్నది వ్యవసాయరంగమే ★ దేశంలో…
రైతులకు ఎలాంటి ఇ బ్బందుల్లేకుండా చూస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. వనపర్తి మండలంలోని చిట్యాల గ్రామ శివారులో నూతనంగా నిర్మాణమవుతున్న మార్కెట్ యార్డును…
రాష్ట్రాల అప్పులను రీ షెడ్యూల్ చేసి , ఎఫ్ఆర్బిఎం పరిమితిని పెంచాలి ఏ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను ఆ రాష్ట్రం అనుమతించాలి జూలై-ఆగస్టు మాసాల్లోనే భారత్…
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. సోమవారం ఒకేరోజు 79 మందికి పాజిటివ్ వచ్చింది. రాష్ట్రంలో ఒక్కరోజులో ఇన్ని కేసులు రావ డం ఇదే తొలిసారి.…
మహబూబ్నగర్ విద్యావిభాగం : ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నది. జిల్లాలో 3 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముఖ్యమైన కేంద్రంగా ప్రభుత్వ బాలుర జూనియర్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ కరోనా కాలుమోపింది. ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకుండా గ్రీన్ జోన్లో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆదివారం కొత్తగా…








