తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏడు కరోనా కేసులు నమోదుకాగా, 35 మంది డిశ్చార్జ్ అయ్యారని వైద్యారోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది. బుధవారం నమోదైన కేసులన్నీ జిహెచ్ఎంసి పరిధిలోనివి కావడం…
హైదరాబాద్ ఉప్పల్ హెరిటేజ్లో కరోనా వైరస్ కలవరపెడుతోంది. ఉప్పల్ పారిశ్రామిక వాడలోని హెరిటేజ్ కంపెనీలో పని చేసున్న 34 మంది సిబ్బందిని క్వారంటైన్కు తరలించారు. ఆ కంపెనీలో…
జోగుళాంబ గద్వాల జిల్లాలో శునకాలకు కరోనా వైరస్ సోకిందని గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పశు సంవర్ధక శాఖ వైద్యులు మంగళవారం పరీక్షలు నిర్వహించారు. జోగుళాంబ గద్వాల జిల్లా…
కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు పలువురు ప్రముఖులు, సంస్థలు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీగా విరాళాలు అందజేస్తున్నారు. ఆయా…
సాగునీటి వసతి పెరుగుతున్నందున రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరిసాగు జరుగుతున్నదని, తెలంగాణ రాష్ట్రం రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారుతున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. పంటల…
తెలంగాణలో ఆరు పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఇవాళ నమోదైన ఆరు కేసులు మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలోనే నిర్ధారణ అయ్యాయని…
రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతుండడం శుభసూచకమని, రాబోయే కొద్ది రోజుల్లోనే కరోనా పాజిటివ్ కేసులు లేని రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం మారే అవకాశాలు స్పష్టంగా…
తెలంగాణ రాష్ట్రసమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్కు చేరుకున్న ఆయన పార్టీ ఆఫీస్ ఆవరణలోని…
రేపటితో(ఏప్రిల్ 27) టీఆర్ఎస్ రెండు దశాబ్ధాలను పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు, పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు తెలంగాణ భవన్లో పార్టీ జెండాను…
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. స్థానిక పెంటారెడ్డి కాలనీ వాసి పప్పు దినుసుల వ్యాపారికి రెండు రోజుల క్రితం కరోనా…






