తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 7 కొత్తగా కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏడు కరోనా కేసులు నమోదుకాగా, 35 మంది డిశ్చార్జ్ అయ్యారని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. బుధవారం నమోదైన కేసులన్నీ జిహెచ్‌ఎంసి పరిధిలోనివి కావడం…

Continue Reading →

ఉప్పల్ హెరిటేజ్‌లో కరోనా…. 34 మంది క్వారంటైన్

హైదరాబాద్ ఉప్పల్ హెరిటేజ్‌లో కరోనా వైరస్ కలవరపెడుతోంది. ఉప్పల్ పారిశ్రామిక వాడలోని హెరిటేజ్ కంపెనీలో పని చేసున్న 34 మంది సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. ఆ కంపెనీలో…

Continue Reading →

జోగుళాంబ గద్వాల జిల్లాలో కుక్కలకు ‘కరోనా’ పరీక్షలు

జోగుళాంబ గద్వాల జిల్లాలో శునకాలకు కరోనా వైరస్‌ సోకిందని గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పశు సంవర్ధక శాఖ వైద్యులు మంగళవారం పరీక్షలు నిర్వహించారు. జోగుళాంబ గద్వాల జిల్లా…

Continue Reading →

సీఎంఆర్‌ఎఫ్‌కు భారీ విరాళాలు

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు పలువురు ప్రముఖులు, సంస్థలు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీగా విరాళాలు అందజేస్తున్నారు. ఆయా…

Continue Reading →

రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ

సాగునీటి వసతి పెరుగుతున్నందున రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరిసాగు జరుగుతున్నదని, తెలంగాణ రాష్ట్రం రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారుతున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. పంటల…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా ఆరు కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో ఆరు పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. ఇవాళ  నమోదైన ఆరు కేసులు మొత్తం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నిర్ధారణ అయ్యాయని…

Continue Reading →

తెలంగాణలో రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతుండడం శుభసూచకం

రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతుండడం శుభసూచకమని, రాబోయే కొద్ది రోజుల్లోనే కరోనా పాజిటివ్ కేసులు లేని రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం మారే అవకాశాలు స్పష్టంగా…

Continue Reading →

తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

 తెలంగాణ రాష్ట్రసమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రగతి భవన్‌ నుంచి తెలంగాణ భవన్‌కు చేరుకున్న ఆయన పార్టీ ఆఫీస్‌ ఆవరణలోని…

Continue Reading →

టీఆర్ఎస్‌ శ్రేణులకు కేసీఆర్‌ శుభాకాంక్షలు

రేపటితో(ఏప్రిల్‌ 27) టీఆర్ఎస్‌ రెండు దశాబ్ధాలను పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు, పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు తెలంగాణ భవన్‌లో పార్టీ జెండాను…

Continue Reading →

బోడుప్పల్‌ల్లో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. స్థానిక పెంటారెడ్డి కాలనీ వాసి పప్పు దినుసుల వ్యాపారికి రెండు రోజుల క్రితం కరోనా…

Continue Reading →