తెలంగాణలో ఈ రోజు కొత్తగా 7 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా ఏడు కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు 990 వందలకు చేరుకున్నాయి. కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు…

Continue Reading →

ఇంటి వద్దనే ప్రార్థనలు చేసుకోవాలి: సీఎం కేసీఆర్

రంజాన్ మాసం ప్రారంభైన సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి‌ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఇంటి వద్దనే ప్రార్థనలు చేసుకోవాలని…

Continue Reading →

ఓయూ డిగ్రీ, పీజీ పరీక్షా ఫలితాలు విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలోని వివిధ డిగ్రీ, పీజీ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ది ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేశ్‌…

Continue Reading →

మే 15 వరకు డీఇఇసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు

తెలంగాణ రాష్ట్రంలో డీఇఇసెట్ దరఖాస్తుల గడువును పాఠశాల విద్యాశాఖ మరోమారు పొడిగించింది. కరోనా వైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో దరఖాస్తులను మే 15 వరకు విద్యార్థులు దరఖాస్తులు సమర్పించవచ్చని…

Continue Reading →

ఆ నీళ్ల సప్పుడే గొప్ప సంగీతం!

నా చిన్నతనంల సిద్దిపేట నుంచి సైకిళ్ల మీద పోయి చంద్లాపురం గుట్ట చూసొచ్చేది. గుట్టమీద గుహలో వెలిసిన దైవం రంగనాయకస్వామి. ఆయన మిగతా ప్రాంతానికి పెద్దగా తెల్వదు.…

Continue Reading →

నాలుగు న‌గ‌రాల్లో ప‌రిస్థితి సీరియ‌స్ : కేంద్ర హోంశాఖ‌

దేశంలో నోవెల్ క‌రోనా వైర‌స్ ప‌రిస్థితిపై కేంద్ర ప్ర‌భుత్వం ఇవాళ ఓ అప్‌డేట్ ఇచ్చింది. అహ్మ‌దాబాద్‌, సూర‌త్‌, చెన్నై, హైద‌రాబాద్ న‌గ‌రాల్లో ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు కేంద్ర…

Continue Reading →

తెలంగాణలో మరో 14 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో శుక్రవారం కొత్తగా మరో 14 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 984కు చేరింది. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 25కు…

Continue Reading →

తెలంగాణ కోటి ఎకరాల మాగాణం సాకారమౌతుంది – మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు‌

సిద్దిపేటకే కాదు రాజన్న సిరిసిల్ల జిల్లాను కూడా రంగనాయక సాగర్‌ ప్రాజెక్టు సస్యశ్యామలం చేస్తుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌కు సిద్ధిపేట అంటే అమితమైన ప్రేమ.…

Continue Reading →

3 నెలల అద్దె వసూలు చేస్తే కఠిన చర్యలు – సీఎస్ ఆదేశాలు

తెలంగాణ రాష్ట్రంలో 3 నెలల పాటు అద్దె వసూలు చేయరాదని పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి నుండి 3 నెలల పాటు అద్దె వసూలు చేయవద్దని…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 27 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

రాతెలంగాణలో గురువారం కొత్తగా 27 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. మంత్రి మీడియా ద్వారా మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు.…

Continue Reading →