సూర్యాపేట మున్సిపాలిటీకి స్పెషల్‌ ఓఎస్డీ…

 కోవిడ్‌ 19 తీవ్రత నేపథ్యంలో సూర్యపేట మున్సిపాలిటీకి ప్రత్యేకంగా స్పెషల్‌ ఆఫీసర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ ఆదేశాల మేరకు…

Continue Reading →

పాఠశాలలు ఫీజులు పెంచవద్దని తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలు ఫీజులు పెంచవద్దని ప్రభుత్వం జీవో నెం.46 విడుదల చేసింది. నెలవారి ట్యూషన్‌ ఫీజు మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. జీవో 46ను ఉల్లంఘిస్తే…

Continue Reading →

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఏప్రిల్‌ వేతనాలపై ఉత్తర్వులు జారీ

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఏప్రిల్‌ నెల వేతనాలపై ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది.  ఉద్యోగులకు మార్చి నెల మాదిరిగానే వేతనాలు అందుతాయని సోమవారం సర్క్యులర్‌లో స్పష్టంచేసిం ది. పింఛన్‌దారులకు…

Continue Reading →

తెలంగాణలో14 కరోనా పాజిటివ్‌ కేసులు.. ఇద్దరు మృతి

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. సోమవారం సాయంత్రం నాటికి రాష్ట్రంలో మరో 14 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం  కేసుల సంఖ్య 872కు చేరింది. తాజా కేసుల్లో…

Continue Reading →

తెలంగాణలో మరో 49 మందికి కరోనా పాజిటివ్‌

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఏమాత్రం ఆగట్లేదు. ఆదివారం మళ్లీ 49 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అలాగే ఒకేరోజు మరో ముగ్గురు చనిపోవడం ఆందోళన…

Continue Reading →

మే 7 వరకూ తెలంగాణలో లాక్‌డౌన్‌

రాష్ట్రంలో కొత్తగా 18 కరోనా పాజిటివ్‌ కేసులు గచ్చిబౌలిలో 1,500 పడకల ఆస్పత్రి సిద్ధం ఇంటి ఓనర్లు ఇబ్బంది పెడితే 100కు డయల్‌ చేయండి స్విగ్గీ, జొమాటో…

Continue Reading →

మే 7 వరకూ తెలంగాణలో లాక్‌డౌన్‌ : సీఎం కేసీఆర్‌

రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సడలింపులు ఉండవని, మే 7 వరకూ తెలంగాణలో లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు.  ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం…

Continue Reading →

ఆప‌త్కాలంలో ర‌క్తదానానికి ముందుకొచ్చిన చిరంజీవి

లాక్‌డౌన్ వ‌ల‌న ప్ర‌జ‌లు ఇళ్ళ నుండి బ‌య‌ట‌కి రావ‌డం లేదు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల‌లో రక్త‌దానం చేసేందుకు కూడా ఆస‌క్తి చూప‌డం లేదు. ఈ నేప‌థ్యంలో కొన్ని బ్లండ్…

Continue Reading →

సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ మధ్యాహ్నం ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మంత్రివర్గం భేటీకానుంది. లాక్‌డౌన్‌ అమలులో కేంద్రం రేపటి నుంచి పలు…

Continue Reading →

తెలంగాణలో ఈ రోజు కొత్తగా 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కొత్తగా 43 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో మొత్తం కేసులు 809 కాగా ప్రస్తుతం యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులు 605కు చేరుకున్నాయి.…

Continue Reading →